NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సెప్టెంబర్ 19నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు
    తదుపరి వార్తా కథనం
    సెప్టెంబర్ 19నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు
    సెప్టెంబర్ 19నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు

    సెప్టెంబర్ 19నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు

    వ్రాసిన వారు Stalin
    Sep 06, 2023
    05:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సెప్టెంబరు 18న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పాత భవనంలో ప్రారంభం కానున్నాయి.

    19న, వినాయక చవితి సందర్భంగా కొత్త పార్లమెంట్ భవనం నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

    ఈ ఏడాది మే 28న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభమైన విషయం తెలిసిందే.

    వినాయ చవితి సందర్భంగా కార్యకలాపాలు పాత భవనం నుంచి కొత్త భవనంలోకి మారనున్నాయి.

    ప్రత్యేక సమావేశాలు ప్రశ్నోత్తరాల సమయం లేకుండానే జరుగుతాయని ఉభయ సభల సెక్రటేరియట్‌లు ఇప్పటికే తెలిపాయి.

    జమిలి ఎన్నికలపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడం, ప్రత్యేక సమావేశాలను నిర్వహించడంపై అనేక ఊహాగానాలు వ్యక్తమవతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే చివరి సెషన్ కావొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    వినాయక చవితి వేళ.. కొత్త భవనంలో కార్యకలాపాలు

    Exciting news! Parliament's special session moves to a new building on Ganesh Chaturthi, September 19. Stay tuned for updates on #OneNationOneElection and #WomensReservation. 🏛️🗳️🚺 #ParliamentSession #GaneshChaturthi #India pic.twitter.com/74ZRPkpzeb

    — Hindustan Herald (@hindustanherald) September 6, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023
    నరేంద్ర మోదీ
    తాజా వార్తలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023

    ఈ నెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు.. కేంద్రం ఏం చేయబోతోంది పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    Adhir Ranjan Chowdhury: జమిలి ఎన్నికల కమిటీలో ఉండలేను: అమిత్ షాకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి లేఖ  జమిలి ఎన్నికలు
    ముందస్తు ఎన్నికలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు  నరేంద్ర మోదీ
    పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటి?: మోదీకి లేఖ రాయనున్న సోనియా గాంధీ సోనియా గాంధీ

    నరేంద్ర మోదీ

    Independence Day: 'డీపీలుగా జాతీయ జెండాలను పెట్టుకోండి'; దేశ ప్రజలకు మోదీ పిలుపు స్వాతంత్య్ర దినోత్సవం
    మోదీపై ప్రియాంక పోటీ చేస్తే గెలుపు పక్కా..శివసేన సంజయ్‌ రౌత్ సంచలన వ్యాఖ్యలు ప్రియాంక గాంధీ
    Independence Day: ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ  స్వాతంత్య్ర దినోత్సవం
    Independence Day: స్వాతంత్య్ర వేడుకల్లో హైలెట్‌గా నిలిచిన మోదీ రాజస్థానీ మల్టీ కలర్ తలపాగా  స్వాతంత్య్ర దినోత్సవం

    తాజా వార్తలు

    One Nation, One Election: జమిలి ఎన్నికల ఆలోచనపై రాహుల్ గాంధీ ఫైర్  రాహుల్ గాంధీ
    అవినీతి, కులతత్వం, మతతత్వానికి భారత్‌లో స్థానం లేదు: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    విదేశాల్లో అధ్యక్షులుగా సత్తా చాటుతున్న ప్రవాస భారతీయులు వీళ్లే ప్రపంచం
    2024లో భారత మార్కెట్‌లోకి రానున్న MINI 'కూపర్ ఈవీ' కారు  ఎలక్ట్రిక్ వాహనాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025