NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఫోన్ ట్యాపింగ్‌: వైసీపీ వర్సెస్ కోటంరెడ్డి మధ్య డైలాగ్ వార్- మోదీ జోక్యం చేసుకుంటారా?
    భారతదేశం

    ఫోన్ ట్యాపింగ్‌: వైసీపీ వర్సెస్ కోటంరెడ్డి మధ్య డైలాగ్ వార్- మోదీ జోక్యం చేసుకుంటారా?

    ఫోన్ ట్యాపింగ్‌: వైసీపీ వర్సెస్ కోటంరెడ్డి మధ్య డైలాగ్ వార్- మోదీ జోక్యం చేసుకుంటారా?
    వ్రాసిన వారు Naveen Stalin
    Feb 03, 2023, 06:29 pm 0 నిమి చదవండి
    ఫోన్ ట్యాపింగ్‌: వైసీపీ వర్సెస్ కోటంరెడ్డి మధ్య డైలాగ్ వార్- మోదీ జోక్యం చేసుకుంటారా?
    వైసీపీ నేతలు వర్సెస్ కోటంరెడ్డి మధ్య డైలాగ్ వార్

    ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వర్సెస్ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్‌కు ముగింపు పడే అవకాశం కనిపించడం లేదు. శుక్రవారం ఇరు‌వర్గాల మధ్య ఢీఅంటేఢీ అనేలా మాటల తూటాలు పేలాయి. ఇదే అదును అన్నట్లుగా టీడీపీ కూడా ట్యాపింగ్ వ్యవహారంపై అనుమానాలను వ్యక్తం చేస్తోంది. ఈవిషయంపై కేంద్రం జోక్యం చేసుకొని విచారణ జరపాలని ఏకంగా ప్రధానికే లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు. చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఈ వ్యవహారంపై మోదీ జ్యోక్యం చేసుకుంటారా? ఒకవేళ చేసుకుంటే ఎవరికి అనుకూలంగా ఉంటారనేది ప్రశ్న. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, వైసీపీతో సమదూరాన్ని పాటిస్తున్న మోదీ, ప్రత్యేకంగా ఈ వ్యవహారంలో కలగజేసుకోకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    చంద్రబాబే మ్యాన్ ట్యాపింగ్ చేశారు: కాకాణి

    తన ఫోన్ ట్యాపింగ్ చేరారని కోటంరెడ్డి అంటుంటే, ఆ అవసరం తమకు లేదని వేసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. సజ్జలపై శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. సజ్జల తనపై అసత్య ప్రచారం చేయిస్తున్నారని మండి పడ్డారు. తన నోరు మూయలేరని, అది జరగాలంటే తనను ఎన్ కౌంటర్ చేయడం ఒక్కటే మార్గమని చెప్పారు. కోటంరెడ్డి వ్యాఖ్యలపై ఏపీ వ్యవసాయ మంత్రి కాకాణి స్పందించారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి టీడీపీలోకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నప్పుడు వైసీపీపై విమర్శలు చేయడం తగదన్నారు. వాస్తవానికి జరిగింది ఫోన్ ట్యాపింగ్ కాదని, టీడీపీ అధినేత చంద్రబాబు మ్యాన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌పై ఇన్ని రోజులు కోర్టుకు ఎందుకు వెళ్లలేదని కోటంరెడ్డిని ప్రశ్నించారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    చంద్రబాబు నాయుడు
    వై.ఎస్.జగన్
    ఆంధ్రప్రదేశ్
    నరేంద్ర మోదీ

    తాజా

    సెన్సెక్స్ 800 పాయింట్లు, నిఫ్టీ 16,900 దిగువకు పతనం స్టాక్ మార్కెట్
    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; కొత్తగా 918మందికి వైరస్, నలుగురు మృతి కోవిడ్
    WPL : టాస్ నెగ్గిన గుజరాత్.. గెలిస్తే ఫ్లేఆఫ్స్ బెర్త్ ఖరారు గుజరాత్ జెయింట్స్
    విరూపాక్ష సినిమా ప్రమోషన్లు షురూ, కథా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ వీడియో రిలీజ్ తెలుగు సినిమా

    చంద్రబాబు నాయుడు

    చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    కేటీఆర్ స్ట్రాటజీని మెచ్చుకున్న చంద్రబాబు; బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ ప్రశంస నారా లోకేశ్
    పాదయాత్రలో లోకేశ్‌ ప్రచార వాహనం సీజ్, టీడీపీ శ్రేణుల నిరసన తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    కుప్పంలో లోకేశ్ 'యువగళం' పాద‌యాత్ర ప్రారంభం తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    వై.ఎస్.జగన్

    ఫిబ్రవరి 27 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్: త్వరలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ: ఆ మంత్రులపై వేటు తప్పదా? ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు కన్నుమూత ఆంధ్రప్రదేశ్
    విశాఖపట్నంలో 'గ్లోబల్ టెక్ సమ్మిట్'- వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్ విశాఖపట్టణం

    ఆంధ్రప్రదేశ్

    ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాపం సర్వేలదేనా? అవే జగన్‌ను తప్పుదారి పట్టించాయా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే? ఎమ్మెల్సీ
    ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరిన సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    నరేంద్ర మోదీ

    దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు జపాన్
    ముఖేష్ అంబానీపై అభిమానానికి 5 కారణాలు చెప్పిన RPSG గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ గోయెంకా ముకేష్ అంబానీ
    గత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు; ఎందుకిలా? కర్ణాటక
    IBFPL: 'ఇండియా-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్' విశేషాలు ఇవే; భారత్ నుంచి 'హై-స్పీడ్ డీజిల్' రవాణా భారతదేశం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023