NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఒకే వేదికపై నరేంద్ర మోదీ, శరద్ పవార్.. లోకమాన్య తిలక్ అవార్డు అందుకున్న ప్రధాన మంత్రి
    తదుపరి వార్తా కథనం
    ఒకే వేదికపై నరేంద్ర మోదీ, శరద్ పవార్.. లోకమాన్య తిలక్ అవార్డు అందుకున్న ప్రధాన మంత్రి
    లోకమాన్య తిలక్ అవార్డు అందుకున్న ప్రధాన మంత్రి

    ఒకే వేదికపై నరేంద్ర మోదీ, శరద్ పవార్.. లోకమాన్య తిలక్ అవార్డు అందుకున్న ప్రధాన మంత్రి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 01, 2023
    06:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు విపక్ష కూటమి ఇండియాలోని కీలకనేత శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోదీతో వేదికను పంచుకున్నారు.

    పుణెలో జరిగిన లోకమాన్య తిలక్​ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా ఒకే వేదికలో ఆసీనులయ్యారు.

    ఈ మేరకు ది తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ (హింద్ స్వరాజ్ సంఘ్) నుంచి లోక్​మాన్య తిలక్ నేషనల్ అవార్డును మోదీ అందుకున్నారు. అంతకుముందు ఆయన తిలక్​కు నివాళులు అర్పించారు. అనంతరం పురస్కారం స్వీకరించారు.

    పురస్కారం 140 కోట్ల భారతీయులకు అంకితమిచ్చిన మోదీ, దాని ద్వారా వచ్చిన ప్రైజ్​మనీని నమామీ గంగేకు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. మరోవైపు పుణె మెట్రోలో 2 కారిడార్లకు మోదీ జెండా ఊపి ప్రారంభించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    లోకమాన్య తిలక్ అవార్డు అందుకున్నఅనంతరం మాట్లాడుతున్న ప్రధాని 

    #WATCH | On being conferred with Lokmanya Tilak National Award today, Prime Minister Narendra Modi, says "I have decided to donate the prize money to the Namami Gange project. I want to dedicate this award to 140 crore people of the country" pic.twitter.com/vnZxiUCEjz

    — ANI (@ANI) August 1, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    శరద్ పవార్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    నరేంద్ర మోదీ

    నేడు వరంగల్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి
    PM Modi France visit: ప్రధాని మోదీకి ఫ్రాన్స్‌లో ప్రఖ్యాత 'లౌవ్రే' మ్యూజియంలో ప్రత్యేక డిన్నర్ ప్రధాన మంత్రి
    తెలంగాణ కొత్త రాష్ట్రమే కావచ్చు, కానీ దేశ చరిత్రలో పాత్ర చాలా గొప్పది: ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    చంద్రయాన్-3 ప్రయోగానికి ప్రధాని మోదీ హాజరవుతారా? ఇస్రో చీఫ్ సమాధానం ఇదే ఇస్రో

    శరద్ పవార్

    సావర్కర్, అదానీలకు పవార్ మద్దతు; 'హిండెన్‌బర్గ్'పై జేపీసీ అనవసరమని వ్యాఖ్య నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    అజిత్ పవార్ మళ్లీ ఎన్‌సీపీకి హ్యాండ్ ఇవ్వనున్నారా? బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    'అవి పుకార్లు మాత్రమే, నిజం కాదు'; బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    శరద్ పవార్ రాజీనామా తిరస్కరణ.. అధ్యక్షుడిగా కొనసాగాలన్న ఎన్సీపీ కమిటీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025