NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi vs Mamata Banerjee: శ్రీరామ నవమి వేడుకలపై పశ్చిమ బెంగాల్‌ లో బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం
    తదుపరి వార్తా కథనం
    PM Modi vs Mamata Banerjee: శ్రీరామ నవమి వేడుకలపై పశ్చిమ బెంగాల్‌ లో బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం
    శ్రీరామ నవమి వేడుకలపై పశ్చిమ బెంగాల్‌ లో బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం

    PM Modi vs Mamata Banerjee: శ్రీరామ నవమి వేడుకలపై పశ్చిమ బెంగాల్‌ లో బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం

    వ్రాసిన వారు Stalin
    Apr 16, 2024
    07:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శ్రీరామ నవమి (Sri Rama Navami) వేడుకలపై పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో బీజేపీ(BJP),టీఎంసీ (TMC) ల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది.

    రాష్ట్రంలో శ్రీరామ నవమి వేడుకులను మమతా బెనర్జీ ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందని ప్రధాని మోదీ (Modi)ఆరోపించారు.

    దీనికి తీవ్రంగా స్పందించిన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ...రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవడం దారుణమన్నారు.

    అధికారుల బదిలీలు సాధారణమేనని,అధికారుల బదిలీ వ్యవహారాల్లోకి బీజేపీ జోక్యం చేసుకోవడం సరికాదని హితవు చెప్పారు.

    ప్రధాని మోదీ రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

    అధికారుల బదిలీ వ్యవహారంలో బీజేపీ జోక్యం వల్ల ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే ఆ పార్టీనే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

    Details

     ఊరేగింపుకి కలకత్తా హైకోర్టు అనుమతి..

    శ్రీరామ నవమి సందర్భంగా హౌరా సిటీలో విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌ పీ)కి ఊరేగింపు నిర్వహించుకునేందుకు కలకత్తా హైకోర్టు అనుమతినిచ్చిన నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

    గతేడాది ఊరేగింపులో అవాంఛనీయ ఘటనలు జరగడంతో వేరే మార్గాల్లో ఊరేగింపు నిర్వహించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

    దీనిపై వీహెచ్‌ పీ కోర్టుకెళ్లిన సంగతి తెలిసిందే. మంగళవారం బాలూరు ఘాట్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు.

    Details

    ముర్షీదాబాద్‌ ఐజీని బదిలీ

    అయోధ్యలోని రామ్‌లల్లా ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు జరపడం తొలిసారని పేర్కొన్నారు.

    శ్రీరామ నవమి వేడుకల్ని అడ్డుకునేందుకు టీఎంసీ ప్రయత్నిస్తోందని, అందుకోసం ఆ పార్టీ అనేక కుట్రలకు తెరతీస్తుందని చివరికి సత్యమే విజయం సాధిస్తుందని తెలిపారు.

    కాగా శ్రీరామ నవమి వేడుకలను అడ్డుగా పెట్టుకుని బీజేపీ మత ఘర్షణలకు కుట్రపన్నుతుందని, ఫలితంగా ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని ఆశిస్తున్నట్లు మమతా బెనర్జీ విమర్శించారు.

    మత ఘర్షణలు చెలరేగే అవకాశం ఉన్నందునే ముర్షీదాబాద్‌ ఐజీని బదిలీ చేసినట్లు తెలిపారు.

    అక్కడ ఏమైనా అల్లర్లు జరిగితే అక్కడ దానికి ఎన్నికల కమిషనే బాధ్యత తీసుకోవాలని మమతాబెనర్జీ చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    మమతా బెనర్జీ
    పశ్చిమ బెంగాల్
    కోల్‌కతా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    నరేంద్ర మోదీ

    PM Modi: 'రాజా రామ్ మోహన్ రాయ్ ఆత్మ క్షోభిస్తుంది'..సందేశ్‌ఖలీపై స్పందించిన ప్రధాని  భారతదేశం
    PM Modi: సందేశ్‌ఖాలీలో మహిళలకు జరిగిన అన్యాయంపై ఆగ్రహంతో ఉంది: ప్రధాని మోదీ  మమతా బెనర్జీ
    25 మంది ప్రైవేట్ రంగ నిపుణులకు కేంద్రం కీలక పదవులు కేంద్ర ప్రభుత్వం
    West Bengal: ప్రధాని మోదీతో మమతా బెనర్జీ భేటీ.. బెంగాల్‌లో ఆసక్తికర పరిమాణం  మమతా బెనర్జీ

    మమతా బెనర్జీ

    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    12 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించిన బెంగాల్ ప్రభుత్వం: మమత పశ్చిమ బెంగాల్
    'తృణమూల్ కాంగ్రెస్' ట్విట్టర్ ఖాతా హ్యాక్; పేరు, లోగో మార్పు పశ్చిమ బెంగాల్
    2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ పశ్చిమ బెంగాల్

    పశ్చిమ బెంగాల్

    UGC: నకిలీ యూనివర్సిటీల జాబితాను విడుదల చేసిన యూజీసీ.. ఏపీలో ఎన్ని ఉన్నాయంటే? యూనివర్సిటీ
    సివిక్ బాడీ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో బెంగాల్ ఆహార మంత్రిపై ఈడీ దాడులు   భారతదేశం
    పశ్చిమ బెంగాల్‌: తీస్తా వరద నీటిలో ప్రవహిస్తున్న మోర్టార్ షెల్ పేలి..ఇద్దరు మృతి   భారతదేశం
    సిక్కిం వరదలు: 56కి చేరిన మృతుల సంఖ్య.. 142మంది కోసం రెస్క్యూ బృందాల గాలింపు  సిక్కిం

    కోల్‌కతా

    ఏడేళ్ల బాలిక కిడ్నాప్, ఆపై హత్య; సూట్‌కేస్‌లో మృతదేహం స్వాధీనం పశ్చిమ బెంగాల్
    ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు హైదరాబాద్
    పశ్చిమ బెంగాల్‌: పిడుగుపాటుకు 14మంది బలి పశ్చిమ బెంగాల్
    దేశంలోనే రెండో అత్యుత్తమ హై స్ట్రీట్‌గా నిలిచిన సోమాజిగూడ  హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025