NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rahul Gandhi: 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో రాహుల్ గాంధీ బస్సుపై దాడి 
    తదుపరి వార్తా కథనం
    Rahul Gandhi: 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో రాహుల్ గాంధీ బస్సుపై దాడి 
    Rahul Gandhi: 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో రాహుల్ గాంధీ బస్సుపై దాడి

    Rahul Gandhi: 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో రాహుల్ గాంధీ బస్సుపై దాడి 

    వ్రాసిన వారు Stalin
    Jan 21, 2024
    07:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అసోంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

    జైరాం రమేష్‌ కారుపై దాడి జరిగిన కొద్ది సేపటికే, రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న బస్సుపై ఎటాక్ జరిగింది.

    ఈ క్రమంలో అప్రమత్తమైన ఆయన భద్రతా సిబ్బంది.. రాహుల్ గాంధీని సురక్షితంగా తరలించారు.

    సోనిత్‌పూర్ జిల్లాలో రాహుల్ యాత్ర కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

    తమపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    బీజేపీ నాయకులు కాంగ్రెస్ నేతలపై దాడి చేయడమే కాకుండా తమ రాహుల్ యాత్రను కవర్ చేస్తున్న మీడియా సిబ్బందిపై కూడా దాడి చేశారని కాంగ్రెస్ ఆరోపించింది.

    రాహుల్ గాంధీ

    20మంది వ్యక్తులు మాపైకి కర్రలతో వచ్చారు: రాహుల్ గాంధీ

    20-25 మంది బీజేపీ కార్యకర్తలు కర్రలు పట్టుకుని భారత్ జోడో న్యాయ్ యాత్ర బస్సు వద్దకు వచ్చారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

    తాను బస్సు నుంచి బయటకు రాగానే వారు పారిపోయినట్లు రాహుల్ పేర్కొన్నారు.

    బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు కాంగ్రెస్‌ భయపడుతోందని వారు కలలు కంటున్నారని ఆయన అన్నారు.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అసోం సీఎంకు తాము భయపడబోమని రాహుల్ పేర్కొన్నారు.

    అంతకుముందు జుముగురిహాట్‌లో తన వాహనంపై బీజేపీ నాయకులు దాడి చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ
    భారత్ జోడో న్యాయ్ యాత్ర
    తాజా వార్తలు
    అస్సాం/అసోం

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    రాహుల్ గాంధీ

    2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ: అశోక్ గెహ్లాట్ అశోక్ గెహ్లాట్
    చైనా మ్యాప్‌పై ప్రధాని మోదీ మాట్లాడాల్సిందే: రాహుల్ గాంధీ చైనా
    One Nation, One Election: జమిలి ఎన్నికల ఆలోచనపై రాహుల్ గాంధీ ఫైర్  జమిలి ఎన్నికలు
    సెప్టెంబర్ 7న ప్రతి జిల్లాలో 'భారత్ జోడో యాత్ర'కు పిలుపునిచ్చిన కాంగ్రెస్  కాంగ్రెస్

    భారత్ జోడో న్యాయ్ యాత్ర

    Rahul Gandhi: రామమందిరం ప్రారంభోత్సవం అనేది మోదీ ఫంక్షన్: రాహుల్ గాంధీ  రాహుల్ గాంధీ
    Congress: అసోంలో కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'పై దాడి  కాంగ్రెస్

    తాజా వార్తలు

    ముగిసిన సంక్రాంతి.. హైదరాబాద్‌కు క్యూ పట్టిన జనాలు.. టోల్‌ ప్లాజా వద్ద రద్దీ  సంక్రాంతి
    Finn Allen: 16 సిక్స్‌లతో టీ20 రికార్డును బద్దలు కొట్టిన న్యూజిలాండ్ బ్యాటర్  న్యూజిలాండ్
    Spicejet: లాక్ పనిచేయకపోవడంతో విమానం టాయిలెట్‌లో ఇరుక్కపోయిన ప్రయాణికుడు  ముంబై
    Fennel Seeds: సోంపు తినడం వల్ల లాభాలు ఏంటి? ఎవరు తినాలి? ఎవరు తినకూడదు?  ఆరోగ్యకరమైన ఆహారం

    అస్సాం/అసోం

    అసోం: బాల్య వివాహాల కేసుల్లో 'పోక్సో'ను ఎందుకు ప్రయోగిస్తున్నారు?: గువాహటి హైకోర్టు ప్రశ్న గుహవాటి
    అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు ఎయిర్ టెల్
    భర్త, అత్తను చంపి, శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచిన భార్య గుహవాటి
    ప్రధాని మోదీ తండ్రి పేరును అపహాస్యం చేస్తే దేశం క్షమించదు: హిమంత శర్మ హిమంత బిస్వా శర్మ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025