NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సీసీ కెమెరా నిఘాలో రైల్వే కోచ్‌లు.. ఇక రైలు ప్రయాణం మరింత భద్రం
    తదుపరి వార్తా కథనం
    సీసీ కెమెరా నిఘాలో రైల్వే కోచ్‌లు.. ఇక రైలు ప్రయాణం మరింత భద్రం
    సీసీ కెమెరా నిఘాలో రైల్వే కోచ్‌లు

    సీసీ కెమెరా నిఘాలో రైల్వే కోచ్‌లు.. ఇక రైలు ప్రయాణం మరింత భద్రం

    వ్రాసిన వారు Stalin
    Dec 31, 2022
    01:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రైళ్లలో ప్రయాణించే మహిళలు, చిన్నారుల భద్రతను మరింత పెంచేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 15,000 కోచ్‌లను సీసీ కెమెరాల నీడలోకి తేనుంది. ఇందుకోసం కేంద్రం రూ. 705 కోట్లను కేటాయించింది.

    రాజధాని, దురంతో, శతాబ్ది వంటి ప్రీమియం రైళ్లలోని 14, 387 కోచ్‌లతో పాటు ఈఎంయూ, ఎంఈఎంయూ, డీఈఎంయూ ప్యాసింజర్ ట్రైన్లలో కూడా ఈ సీసీ కెమెరాలను అమర్చనున్నారు.

    2,930 రైలు కోచ్‌లు సీసీ కెమెరాల నిఘాలో ఉన్నట్లు గత ఏడాది రైల్వే మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌కు తెలిపింది. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను దాదాపు ఐదు రెట్లు పెంచింది కేంద్రం.

    సీసీ కెమెరాలు

    అత్యాధునిక సాంకేతికతతో కూడిన కెమెరాలు..

    రైళ్లలో వీడియోలు, ఫేస్‌లను కచ్చితంగా గుర్తించే అత్యాధునిక సాంకేతికతతో కూడిన సీసీటీవీలను అమర్చనున్నారు. తద్వారా డివిజనల్, జోనల్ ప్రధాన కార్యాలయాల నుంచి రిమోట్ ఆపరేషన్ ద్వారా అన్ని కోచ్‌లను ఆర్పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షించడం సులభం కానుంది.

    ప్రయాణించే క్రమంలో రైళ్లలో ఎలాంటి సంఘటన జరిగినా.. కొత్తగా అమర్చనున్న సీసీ కెమెరాలతో నియంత్రించడానికి తేలిక అవుతుంది. ఈ సీసీ కెమెరాలు హై రిజల్యూషన్ చిత్రాలను అందించడం వల్ల.. దుండగులను గుర్తించడం చాలా ఈజీ అవుతుంది.

    భవిష్యత్‌లో విద్యుత్ ప్రమాదాలకు తావు లేకుండా.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని.. ఈ సీసీ కెమెరాలను అమర్చనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రైల్వే శాఖ మంత్రి
    భారతదేశం

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    రైల్వే శాఖ మంత్రి

    సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    భారతదేశం

    రామానుజన్ నంబర్ 1729 కి ఉన్న విశేషం తెలుసుకోవాల్సిందే సినిమా
    మంచి ఉద్యోగం వదులుకోని.. సన్యాసిగా మారుతున్న యువ శాస్త్రవేత్త భారతదేశం
    PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు వ్యాపారం
    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ రాజస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025