NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rajasthan Raje : దిల్లీలో వసుంధరా రాజే.. పార్టీ అధ్యక్షుడితో మాజీ సీఎం మంతనాలు
    తదుపరి వార్తా కథనం
    Rajasthan Raje : దిల్లీలో వసుంధరా రాజే.. పార్టీ అధ్యక్షుడితో మాజీ సీఎం మంతనాలు
    పార్టీ అధ్యక్షుడితో మాజీ సీఎం మంతనాలు

    Rajasthan Raje : దిల్లీలో వసుంధరా రాజే.. పార్టీ అధ్యక్షుడితో మాజీ సీఎం మంతనాలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 07, 2023
    12:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను సాధించింది. ఈ మేరకు సీఎం రేసులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే దిల్లీ బాట పట్టారు.

    బుధవారం రాత్రి దిల్లీ చేరుకున్న వసుంధర రాజే, గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

    ఫలితాలు వెల్లడై 4 రోజులు గడుస్తున్నా ఇంకా ఆ రాష్ట్ర ప్రభుత్వాధినేత పేరును ఖరారు చేయలేదు. దీంతో సీఎం అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలోనే రాజే, హస్తీనా బాట పట్టారు.

    అంతకుముందే 60 మందికిపైగా ఎమ్మెల్యేలకు ఆమె ఫోన్ చేశారని, తనతో భేటీ కావాలని కోరినట్లు సమాచారం.

    ఇప్పటివరకు 28మంది ఎమ్మెల్యేలతో భేటీ అయినట్లు తెలుస్తోంది.రాజే తన బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఇవాళ దిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

    After BJP's election wins, Parliament party meet today.#Rajasthan, #MadhyaPradesh, #Chhattisgarh await CMs#PMModi, BJP MPs to hold key discussions, talks to be held on CM faces. #VasundharaRaje arrives in Delhi who is one of the CM contenders.| @Sabyasachi_13 reports pic.twitter.com/oFil456X3h

    — Mirror Now (@MirrorNow) December 7, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వసుంధర రాజే
    రాజస్థాన్

    తాజా

    2025 Suzuki V-Strom 800DE: భారత్ లో విడుదలైన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE.. రూ.10,30,000 ఎక్స్-షోరూమ్ ధర ఆటో మొబైల్
    Elon Musk: కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. మస్క్ పెట్టిన పోల్‌కు భారీ రెస్పాన్స్..  ఎలాన్ మస్క్
    Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ ..  నరేంద్ర మోదీ
    Home loan: గృహ రుణాలదారులకు ఊరట.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ  ఆర్ బి ఐ

    వసుంధర రాజే

    రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు షాక్..బీజేపీ ఎన్నికల కమిటీల్లో దక్కని చోటు బీజేపీ
    మోదీ సభ ముందు రాజస్థాన్ బీజేపీలో ముసలం..వసుంధర రాజే, గజేంద్ర ఐక్యత నిలిచేనా రాజస్థాన్
    BJP: 83 మంది అభ్యర్థులతో రాజస్థాన్‌‌లో రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ  బీజేపీ

    రాజస్థాన్

    హిందీ రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు బీజేపీ  బీజేపీ
    ఖలిస్థానీ ఉగ్రవాదులు-గ్యాంగ్‌స్టర్ల బంధంపై ఎన్ఐఏ ఫోకస్.. దేశవ్యాప్తంగా 50చోట్ల సోదాలు  ఎన్ఐఏ
    రమేష్ బిధూరికి కీలక ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు భారతదేశం
    రాజస్థాన్​ అసెంబ్లీ ఎన్నికలపై కమలదళపతుల నజర్​.. అర్థరాత్రి 2 వరకు షా, నడ్డా వ్యూహాత్మక చర్చలు అమిత్ షా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025