NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / చిరుత పులులకు కంచెలు వేయలేం: ప్రభుత్వ కమిటీ ఛైర్మన్ వెల్లడి 
    తదుపరి వార్తా కథనం
    చిరుత పులులకు కంచెలు వేయలేం: ప్రభుత్వ కమిటీ ఛైర్మన్ వెల్లడి 
    చిరుతపులుల పునఃప్రవేశ ప్రాజెక్టులో భాగంగా అడవిలో వదిలిన పులులు

    చిరుత పులులకు కంచెలు వేయలేం: ప్రభుత్వ కమిటీ ఛైర్మన్ వెల్లడి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 02, 2023
    01:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అడవుల్లో చిరుతపులులను పెంచడానికి చిరుతపులుల పునఃప్రవేశ ప్రాజెక్టును ప్రారంభించిన సంగతి తెలిసిందే.

    ఈ ప్రాజెక్టులో భాగంగా దక్షిణాఫ్రికా, నమీబియా ప్రాంతాల నుండి చిరుతపులులను తీసుకొచ్చి మధ్యప్రదేశ్ లోని కునో జాతీయ పార్కులో వదిలారు.

    అయితే ఇటీవల కునో పార్కులో మూడు పెద్ద చిరుతపులులు, కొన్ని పిల్ల చిరుతలు మరణించాయి. ఈ నేపథ్యంలో చిరుతపులుల పునఃప్రవేశ ప్రాజెక్టు పర్యవేక్షణ కమిటీ ఆలోచనలో పడింది.

    చిరుతల ప్రాణాలను కాపాడి వాటి సంఖ్యను ఎలా పెంచాలని కమిటీ ఆలోచిస్తోంది. చిరుతల ప్రాజెక్టును పరిశీలిస్తున్న దక్షిణాఫ్రికా నిపుణుడు విన్సెంట్, ఈ విషయంలో ఒక సలహా ఇచ్చాడు.

    చిరుతలు ఆవాసముండే ప్రాంతాల్లో కంచె నిర్మించాలని దాని సారాంశం.

    Details

    కంచె నిర్మిస్తే చిరుతల ఆవాసాలకు దెబ్బ 

    చిరుతల ఆవాస ప్రాంతాల్లో కంచె నిర్మించబోమని, ప్రాజెక్ట్ కమిటీ ఛైర్మన్ రాజే గోపాన్ కుండబద్దలు కొట్టేసారు.

    కంచె వేయడం వల్ల చిరుతల జీవనశైలి దెబ్బతింటుందనీ, చిరుతల సంచారానికి కంచెలు అడ్డుగా నిలుస్తాయని, ఈ కారణంగా జన్యుమార్పిడి జరగదని అన్నారు.

    ఇండియాలో గత యాభై ఏళ్ళుగా పులుల పునః ప్రవేశ ప్రాజెక్టు విజయవంతంగా జరుగుతోందనీ, పులుల సంఖ్య పెంచినట్టుగానే చిరుతల సంఖ్య పెంచుతామని రాజేష్ గోపాల్ అంటున్నారు.

    పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా చిరుతలు మరణించాయని, దానికి బాధ్యత, తాను తీసుకుంటానని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ సింగ్ పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    Operation Sindoor: మే 7 తర్వాత.. సరిహద్దు రాష్ట్రాల నుంచి పాక్‌కు చాటింగ్‌లు.. ఈమెయిల్స్‌పై నిఘా..!  ఆపరేషన్‌ సిందూర్‌
    MS Dhoni: స్ట్రైక్‌రేట్ పై కాదు, స్థిరతపై దృష్టి పెట్టండి : ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని
    Bengaluru: SBIలో కన్నడ భాషా వివాదం.. స్పందించిన సీఎం సిద్ధరామయ్య  సిద్ధరామయ్య
    Ferrari 12 Cilindri: పవర్‌ఫుల్ ఫెరారీ వచ్చేసింది.. 'సిలిండ్రీ' బుకింగ్స్ స్టార్ట్! ఫెరారీ

    భారతదేశం

    సూడాన్‌లో చిక్కుకుపోయిన 4వేలమంది భారతీయులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం  సూడాన్
    దేశంలో కొత్తగా 12,193 మందికి కరోనా; 42 మరణాలు  కరోనా కొత్త కేసులు
    మహేష్ మూర్తిపై జిలింగో మాజీ సీఈఓ అంకితి బోస్ 100మిలియన్ డాలర్ల పరువునష్టం దావా  ముంబై
    సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు 'ఆపరేషన్ కావేరి' ప్రారంభం  సూడాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025