NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ayodhya Ram Mandir: 22న ఆ దేశంలో హిందూ ఉద్యోగులకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం 
    తదుపరి వార్తా కథనం
    Ayodhya Ram Mandir: 22న ఆ దేశంలో హిందూ ఉద్యోగులకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం 

    Ayodhya Ram Mandir: 22న ఆ దేశంలో హిందూ ఉద్యోగులకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం 

    వ్రాసిన వారు Stalin
    Jan 13, 2024
    03:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠ జరగనున్న విషయం తెలిసిందే.

    ఈ వేడుకను దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేందుకు హిందువులు సిద్ధమవుతున్నారు.

    మారిషస్‌లోని హిందూ ఉద్యోగులకు ఆ దేశ ప్రభుత్వం 22న 2 గంటల ప్రత్యేక సెలవును మంజూరు చేసింది.

    మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జగన్నాథ్ కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు.

    భారత్‌లో జరగనున్న రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

    శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వస్తున్నందున ఇది చారిత్రాత్మక ఘట్టమని ఈ మేరకు మారిషస్‌ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.

    మారిషస్‌లో హిందూ మతం అత్యంత ప్రముఖమైనది. ఈ దేశంలో హిందూమతాన్ని ఆచరించే వాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉంటారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     మారిషస్‌ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన

    Ram Temple opening in Ayodhya: Mauritian govt approves special break on Jan 22 for celebrations

    The Cabinet under the chairmanship of the PM Pravind Kumar Jugnauth agreed to grant off a one off special leave of two hours on 22 January 2024 as from 1400 hours to public officers… pic.twitter.com/0xPVxE6bCo

    — DD News (@DDNewslive) January 13, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అయోధ్య
    శ్రీరాముడు
    తాజా వార్తలు

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    అయోధ్య

    'త్వరలోనే లక్నో పేరు 'లక్ష్మణ్ నగరి'గా మార్పు', యూపీ డిప్యూటీ సీఎం ప్రకటన లక్నో
    'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్ ఫరూక్ అబ్దుల్లా
    శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణ పనులు.. ఫోటోలు విడుదల శ్రీరాముడు
    అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు తేదీ ఖరారు; ప్రధాని మోదీకి ఆహ్వానం  నరేంద్ర మోదీ

    శ్రీరాముడు

    కెనడాలో రామమందిరంపై దుండగుల దాడి; గోడలపై మోదీకి వ్యతిరేకంగా నినాదాలు కెనడా
    Ayodhya: అయోధ్యలో రామమందిరం కోసం 400కిలోల తాళం తయారు చేసిన వృద్ధ దంపతులు  అయోధ్య
    ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న మొదటి రాజు రాముడు: జీ20 బుక్‌లెట్స్‌లో కేంద్రం  జీ20 సదస్సు
    అయోధ్యలోని శ్రీరాముడి ఆలయం వద్ద రూ. 100 కోట్లతో 'లోటస్ ఫౌంటెన్' ఏర్పాటు  అయోధ్య

    తాజా వార్తలు

    Bilkis Bano case: బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసు.. దోషుల విడుదలను రద్దు చేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    India-Maldives Row: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు  నరేంద్ర మోదీ
    Car Accident: మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించిన ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు  అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
    Kesineni Swetha: టీడీపీ అధిష్టానంపై కేశినేని శ్వేత సంచలన కామెంట్స్  కేశినేని నాని
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025