మారిషస్: వార్తలు
PM Modi: మారిషస్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధాని మోదీ
వచ్చే నెలలో జరగనున్న మారిషస్ 57వ స్వాతంత్య్ర దినోత్సవానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గౌరవ అతిథిగా హాజరవుతారని మారిషస్ ప్రధాని నవీన్ రామ్గూలమ్ అధికారికంగా ప్రకటించారు.
UPI: మారిషస్, శ్రీలంకలో యూపీఐ సేవలు ప్రారంభం
భారతదేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(UPI) సేవలు శ్రీలంక, మారిషస్లో ప్రారంభమయ్యాయి.
Ayodhya Ram Mandir: 22న ఆ దేశంలో హిందూ ఉద్యోగులకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠ జరగనున్న విషయం తెలిసిందే.