NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Reliance: ఏపీలో అధునాతన బయో గ్యాస్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్న రిలయన్స్ 
    తదుపరి వార్తా కథనం
    Reliance: ఏపీలో అధునాతన బయో గ్యాస్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్న రిలయన్స్ 
    ఏపీలో అధునాతన బయో గ్యాస్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్న రిలయన్స్

    Reliance: ఏపీలో అధునాతన బయో గ్యాస్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్న రిలయన్స్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 12, 2024
    11:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ లో రూ.65 వేల కోట్ల పెట్టుబడులకు రిలయన్స్‌ ఎనర్జీ సంసిద్ధతను వ్యక్తం చేసింది.

    ఈ పెట్టుబడులలో భాగంగా రిలయన్స్‌ సంస్థ 500 ఆధునిక బయో గ్యాస్‌ ప్లాంట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది.

    గత నెలలో ముకేష్ అంబానీ, అనంత్‌ అంబానీలు ముంబయిలో మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు.

    ఈ సమావేశంలో గ్రీన్‌ ఎనర్జీ, క్లీన్‌ ఎనర్జీ రంగాలకు ఆంధ్రప్రదేశ్‌ ఇచ్చే ప్రాధాన్యతను మంత్రి లోకేశ్‌ వివరించారు.

    రాష్ట్రంలో పెట్టుబడుల పై త్వరలోనే అనంత్‌ అంబానీ, లోకేశ్‌ మధ్య అవగాహన ఏర్పడింది.

    ఈ పెట్టుబడులకు సంబంధించిన పూర్వస్థాయి రోడ్‌మ్యాప్‌తో, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పందం జరగనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ముకేష్ అంబానీ

    తాజా

    PSLV C 61: పీఎస్‌ఎల్‌వీ-సీ61 మిషన్ లో సాంకేతిక సమస్య.. ఇస్రో అధికారిక ప్రకటన ఇస్రో
    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్

    ఆంధ్రప్రదేశ్

    Atreyapuram Pootharekulu: నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయే పూతరేకులకు కేరాఫ్‌ అడ్రస్‌.. ఆత్రేయపురం  లైఫ్-స్టైల్
    Bobbili Veena: మూడొందల ఏళ్లుగా సంగీతాన్ని పలికిస్తున్న బొబ్బిలి వీణలు.. అంతర్జాతీయంగా భౌగోళిక గుర్తింపు లైఫ్-స్టైల్
    Andhra Pradesh New Railway Line: ఏపీలో మరో కొత్త రైల్వే లైనుకు శ్రీకారం.. కొవ్వూరు-భద్రాచలం రోడ్డు కొత్త మార్గం తెలంగాణ
    VjaTo Srisailam: కృష్ణా నదిలో సీ ప్లేన్ సేవలు.. పర్యాటక రంగానికి కొత్త ఊపు.. డిసెంబర్‌ 9 నుంచి ప్రారంభం  పర్యాటకం

    ముకేష్ అంబానీ

    ప్రపంచ బిలియనీర్ల జాబితా టాప్ 20లో స్థానం కోల్పోయిన గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ
    అశోక్ లేలాండ్ తో కలిపి RIL ఆవిష్కరించిన హైడ్రోజన్-శక్తితో నడిచే భారీ-డ్యూటీ ట్రక్కు ఆటో మొబైల్
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్
    Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025