NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chilakaluripeta: టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. ఆరుగురు ప్రయాణీకుల దుర్మరణం
    తదుపరి వార్తా కథనం
    Chilakaluripeta: టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. ఆరుగురు ప్రయాణీకుల దుర్మరణం
    టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. ఆరుగురు ప్రయాణీకుల దుర్మరణం

    Chilakaluripeta: టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. ఆరుగురు ప్రయాణీకుల దుర్మరణం

    వ్రాసిన వారు Stalin
    May 15, 2024
    11:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరిపేట జాతీయ రహదారిపై నిన్న మధ్యాహ్నం 1.30 కి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యు వాత పడ్డారు.

    అతి వేగంగా వస్తున్న టిప్పర్- ఓ ప్రవేట్ బస్సును ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.

    ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు ప్రయాణీకులు చని పోయారు.

    వాహనాలు ఢీకొనగానే ఒక్కసారిగా మంటలు రేగాయి. దీంతో అప్రమత్తమైన రెండు వాహనాల డ్రైవర్లు బయటికి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.

    చిలకలూరిపేట సమీపంలోని ఈవూరి పాలెం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

    ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది వున్నారు.

    Details

    గాయపడిన ప్రయాణీకులను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో.. 

    వీరంతా మే 13 న ముగిసిన పోలింగ్ లో పాల్గొని హైదరాదాద్ తిరుగు ప్రయాణంలో వున్నారు.

    వీరిలో ఎక్కువ మంది బాపట్ల జిల్లా చినగంజాం, గొనసపూడి, నీలాయ పాలెంకు చెందిన గ్రామస్ధులని పర్చూరు పోలీసులు తెలిపారు.

    మంటల్లో చిక్కుకు పోయిన వారిని కాపాడటానికి 108 వాహనం కోసం ఫోన్ చేశారు.

    తక్షణమే స్పందించిన పోలీసులు ,గాయపడిన ప్రయాణీకులను 108 వాహనంలో చిలకలూరి పేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

    మంటలను ఆపేందుకు చిలకలూరిపేట నుంచి వచ్చిన అగ్ని మాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా
    Opal Suchata: 'ప్రభాస్‌ మూవీ చూడగానే రివ్యూ ఇస్తా' : ప్రపంచ సుందరి ప్రభాస్
    Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్‌.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ ఆపరేషన్‌ సిందూర్‌
    Upcoming IPOs: స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌ల జోరు.. ఒకే ఒక్క కంపెనీకి సబ్‌స్క్రిప్షన్ అవకాశం స్టాక్ మార్కెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025