NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kishan Reddy: తెలంగాణలో జాతీయ రహదారుల కోసం రూ.31 వేల కోట్లు కేటాయింపు
    తదుపరి వార్తా కథనం
    Kishan Reddy: తెలంగాణలో జాతీయ రహదారుల కోసం రూ.31 వేల కోట్లు కేటాయింపు
    తెలంగాణలో జాతీయ రహదారుల కోసం రూ.31 వేల కోట్లు కేటాయింపు

    Kishan Reddy: తెలంగాణలో జాతీయ రహదారుల కోసం రూ.31 వేల కోట్లు కేటాయింపు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 12, 2025
    12:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి జాతీయ రహదారుల అభివృద్ధికి సుమారు రూ.31 వేల కోట్లు కేటాయించామని వెల్లడించారు.

    ఈ విషయాన్ని ఆదివారం 'ఎక్స్'లో పోస్ట్ చేసి ఆయన తెలిపారు. 'రాష్ట్రంలో 2,722 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయింది. .

    Details

    ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు

    మరొక 2,526 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా ఉన్నతీకరించాం.

    భారతమాల ప్రాజెక్టు తొలి దశలో రూ.38,297 కోట్ల భారీ బడ్జెట్‌తో రాష్ట్రవ్యాప్తంగా 1,719 కిలోమీటర్ల జాతీయ రహదారులను అభివృద్ధి చేయనున్నాం.

    దీని ద్వారా ఆర్థిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరిగి ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందేలా చేస్తుందని కిషన్ రెడ్డి తన పోస్ట్‌లో పేర్కొన్నారు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Kishan Reddy: తెలంగాణలో జాతీయ రహదారుల కోసం రూ.31 వేల కోట్లు కేటాయింపు తెలంగాణ
    Naveen Chandra : సినిమా నచ్చకుంటే డబ్బులు వెనక్కి.. నవీన్ చంద్ర ఓపెన్ ఛాలెంజ్! టాలీవుడ్
    EAPCET: టాప్‌ ర్యాంకులు సాధించినా.. స్థానికేతర విద్యార్థులకు ఎఫ్‌సెట్‌లో చోటు కష్టమే! తెలంగాణ
    RRR: 'ఆర్‌ఆర్‌ఆర్‌' లైవ్‌ కాన్సర్ట్‌లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌.. ఫోటోలు వైరల్ రామ్ చరణ్

    తెలంగాణ

    Heat Waves: తెలంగాణలో పెరుగుతుతున్న వడగాలులు.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ ఇండియా
    Revanth Reddy: పరువు నష్టం కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో సీఎం రేవంత్‌ పిటిషన్‌ రేవంత్ రెడ్డి
    NIRD: గ్రామీణాభివృద్ధి శిక్షణకు జీవనాడిగా ఎన్‌ఐఆర్‌డీ గుర్తింపు.. కేంద్రం గ్రాంటు నిలిపివేతతో మూసివేత ప్రమాదం భారతదేశం
    TG ENC: గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు.. బనకచర్ల లింక్ విషయం ప్రస్తావన భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025