NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అంతర్జాతీయ వేదికపై సంగారెడ్డి విద్యార్థి ప్రతిభ; జీ20 సదస్సులో నమూనా ప్రదర్శన
    తదుపరి వార్తా కథనం
    అంతర్జాతీయ వేదికపై సంగారెడ్డి విద్యార్థి ప్రతిభ; జీ20 సదస్సులో నమూనా ప్రదర్శన
    అంతర్జాతీయ వేదికపై సంగారెడ్డి విద్యార్థి ప్రతిభ; జీ20 సదస్సులో నమూనా ప్రదర్శన

    అంతర్జాతీయ వేదికపై సంగారెడ్డి విద్యార్థి ప్రతిభ; జీ20 సదస్సులో నమూనా ప్రదర్శన

    వ్రాసిన వారు Stalin
    Apr 26, 2023
    05:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి, గైడ్ టీచర్ అరుదైన ఘనత సాధించారు. వీరు తయారు చేసిన ఓ నమూనా అంతర్జాతీయ సదస్సుకు ఎంపికైంది.

    తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపిక ఏకైక ప్రాజెక్టు ఇదేకావడం గమనార్హం. షేక్ పైజన్ సంగారెడ్డి జిల్లాలోని గమ్మడిదల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.

    గైడ్ టీచర్ శోభారాణి సహకారంతో అటవీ జంతువుల నుంచి పంటలను రక్షించే నమూనాను ఫైజాన్ తయారు చేశారు. ఈ నమూన అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంటోంది.

    తొలుత ఫైజాన్ తన నమూనాను స్కూల్ స్థాయిలో ప్రదర్శించారు. అది రాష్ట్ర, నేషనల్ స్థాయికి ఎంపికైంది.

    జీ20

    భువనేశ్వర్‌లో ఐఎంఎంటీ విశ్వవిద్యాలయంలో నమూనా ప్రదర్శన

    2022 నవంబర్‌లో ఫైజాన్ తన నమూనాను అసోంలోని గుహవాటిలో జాతీయ స్థాయి వైజ్ఞానిక మేళాలో ప్రదర్శించారు.

    అక్కడ శోభారాణి, ఫైజాన్ ప్రశంసలు అందుకున్నారు. ఇదే క్రమంలో శోభారాణి, ఫైజాన్ తయారు చేసిన ప్రాజెక్టు రాష్ట్రం తరపున జీ20 సదస్సుకు ఎంపికైంది.

    రాష్ట్రం నుంచి జీ20 సదస్సుకు ఎంపికైన ఏకైక ప్రాజెక్టు ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఐఎంఎంటీ విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న సదస్సులో నమూనాను ప్రదర్శనకు ఉంచారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    విద్యార్థులు
    భువనేశ్వర్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    తెలంగాణ

    సింగరేణి ఆధ్వర్యంలో కరెంట్ వెలుగులు; కొత్త థర్మల్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం జైపూర్
    ఏప్రిల్ 10, 11 తేదీల్లో కరోనా మాక్ డ్రిల్; ఆరోగ్య శాఖ ఏర్పాట్లు కోవిడ్
    రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదు: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    విద్యార్థులు

    10వ తరగతి పరీక్షలపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్; పరీక్ష హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు విద్యా శాఖ మంత్రి
    50పైగా పాఠాశాలల్లో బాలికలపై విష ప్రయోగం ఇరాన్
    ఐఐటీ-హైదరాబాద్ ఘనత; 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో వంతెన తయారు హైదరాబాద్
    10వ తరగతి పేపర్ లీక్: డిబార్ అయిన విద్యార్థిని పరీక్షకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం తెలంగాణ

    భువనేశ్వర్

    టీమిండియాలో రీఎంట్రీ కోసం ఐపీఎల్‌లో విజృంభించనున్న భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్
    తొలి మ్యాచ్‌కు ముందే సన్‌రైజర్స్ కెప్టెన్ మార్పు క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025