NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rajiv Gandhi assassination case: రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి సంతాన్ మృతి 
    తదుపరి వార్తా కథనం
    Rajiv Gandhi assassination case: రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి సంతాన్ మృతి 
    Rajiv Gandhi assassination case: రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి సంతాన్ మృతి

    Rajiv Gandhi assassination case: రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి సంతాన్ మృతి 

    వ్రాసిన వారు Stalin
    Feb 28, 2024
    10:02 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా తేలిన సంతాన్ చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

    సంతాన్ అలియాస్ టి.సుతేందిర్రాజా (55 సంవత్సరాలు) శ్రీలంక జాతీయుడు.

    1991లో శ్రీ పెరంబదూర్‌లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసిన కేసులో 20 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన తర్వాత 2022లో సుప్రీం కోర్టు శాంతన్‌తో సహా ఏడుగురిని విడుదల చేసింది.

    చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సంతాన్ మరణించారు.

    సంతాన్ ఈ ఆసుపత్రిలో కాలేయ వైఫల్యానికి చికిత్స పొందుతున్నాడు. శాంతన్ బుధవారం ఉదయం 7.50 గంటలకు గుండెపోటుతో మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    గుండెపోటుతో సంతాన్ మృతి

    தன் தாயை கடைசிவரை பார்க்க முடியாமல் காலமானார். எவ்வளவு பெரிய துயரம். சிறப்பு முகாம் என்னும் பெயரில் நரக முகாமில் இருக்கும் மற்றவர்களையாவது அரசு உடனே விடுவிக்க வேண்டும். சாந்தன் என்றும் நினைவில் 🕯️

    #RIP_Santhan pic.twitter.com/clcNYJmOeS

    — Nanban (@YourNanban) February 28, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చెన్నై
    హత్య
    తాజా వార్తలు
    తమిళనాడు

    తాజా

    Donald Trump: వలసదారులపై సుప్రీం తీర్పు అమెరికాకు ముప్పు: ట్రంప్‌ ఫైర్ డొనాల్డ్ ట్రంప్
    Rajinikanth: వివేక్ ఆత్రేయకు రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్  రజనీకాంత్
    Dry fruit lassi: పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే డ్రై ఫ్రూట్ లస్సీ ఇలా తయారు చేసుకోండి! జీవనశైలి
    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్

    చెన్నై

    భారతదేశంలో త్వరలో లాంచ్ కానున్న 2023 TVS Apache RTR 310 బైక్ బైక్
    భారతీయ కంపెనీ ఐడ్రాప్స్‌లో ప్రమాదకర 'డ్రగ్-రెసిస్టెంట్ బ్యాక్టీరియా'; అమెరికా ఆందోళన అమెరికా
    ప్రియుడిని హత్య చేసి, ముక్కలను ఇసుకలో పాతిపెట్టిన సెక్స్ వర్కర్ తమిళనాడు
    చెన్నైలో రోడ్డుపై ఆగిపోయిన రూ.535 కోట్లతో వెళ్తున్న ఆర్‌బీఐకి కంటైనర్  ఆర్ బి ఐ

    హత్య

    Karnataka : కర్ణాటకలో ఘోరం.. హత్యకు గురైన అధికారిణి.. దిగ్భ్రాంతిలో సహోద్యోగులు కర్ణాటక
    పశ్చిమ బెంగాల్‌లో దారుణం.. చెట్టుకు వేలాడుతూ కనిపించిన బీజేపీ నేత శుభదీప్ మిశ్రా బీజేపీ
    Hyderabad: హైదరాబాద్‍లో ఘోరం.. కూతురును ప్రేమించాడని, తీవ్రంగా హింసించి చంపేశారు భారతదేశం
    West Bengal : పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న హత్య రాజకీయాలు.. టీఎంసీ నేత సహా మరొకరి హత్య  పశ్చిమ బెంగాల్

    తాజా వార్తలు

    Lok Sabha Election: ఏప్రిల్ 19న లోక్‌సభ పోలింగ్.. మే 22న ఫలితాలు.. ఎన్నికల సంఘం క్లారిటీ ఎన్నికల సంఘం
    Houthi : హౌతీ తిరుగుబాటుదారుల 18 స్థానాలపై విరుచుకుపడ్డ అమెరికా, బ్రిటన్  అమెరికా
    West Bengal: మమతా బెనర్జీని 'ఆంటీ' అని పిలవండి: సువేందు అధికారి  పశ్చిమ బెంగాల్
    PM Modi : 'మన్ కీ బాత్'కు 3 నెలల విరామం ప్రకటించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ

    తమిళనాడు

    Tamilnadu: తమిళనాడులో భారీ వర్షాలు.. 5 జిల్లాల్లో మూతపడిన పాఠశాలలు  భారతదేశం
    Tamilnadu: తమిళనాడు తీరప్రాంతంలో ఆరెంజ్ అలర్ట్, 4 జిల్లాల్లో విద్యాసంస్థలు బంద్ వాతావరణ మార్పులు
    Namitha : నమిత భర్త ఇలాంటివాడా.. పోలీసులు నోటీసులు ఎందుకు ఇచ్చారంటే కోలీవుడ్
    పది బిల్లులను తిప్పి పంపిన గవర్నర్.. 18న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం గవర్నర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025