NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
    భారతదేశం

    సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

    సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
    వ్రాసిన వారు Naveen Stalin
    Dec 28, 2022, 02:02 pm 0 నిమి చదవండి
    సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
    సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లు

    సంక్రాంతికి ఊళ్లకు వెళ్లాలనుకునే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ట్రెయిన్స్ నడపాలని నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని.. సకాలంలో వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు అదనంగా 94రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి చాలా పెద్ద పడంగ కాబట్టి.. అందుకు తగ్గట్టుగానే ప్రయాణికుల కోసం ఏర్పాట్లు చేసినట్లు రైల్వేశాఖ చెప్పింది. ఈ ప్రత్యేక రైళ్లను జనవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వేర్వేరు తేదీల్లో నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

    ఐఆర్‌సీ‌టీసీ వెబ్‌సైట్‌లో బుకింగ్

    సంక్రాంతి కోసం ప్రత్యేకంగా నడిపే 94 రైళ్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్యే కాకుండా.. ఇతర రాష్ట్రాల్లోని గమ్యస్థానాలకు నడపనున్నారు. ప్రత్యేక రైళ్లలో రిజర్వడ్ బోగీలు, అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు ఉంటాయి. అయితే ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలనుకునే వారు పీఆర్ఎస్ కౌంటర్లు లేదా.. ఐఆర్‌సీ‌టీసీ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాలని రైల్వే శాఖ చెప్పింది. అన్‌రిజర్వ్‌డ్ ప్రయాణికులు మాత్రం తమ టికెన్‌‌ను మొబైల్ యాప్‌లోని యూటీఎస్ ద్వారా తీసుకోవాలని సూచించింది. మొబైల్ యాప్‌లో టికెట్ తీసుకోవడం ద్వారా టికెట్ కౌంటర్ల వద్ద క్యూను నివారించవచ్చని పేర్కొంది. ఈ ప్రత్యేక రైళ్ల సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    తెలంగాణ
    రైల్వే శాఖ మంత్రి

    తాజా

    NBK 108 : బాలయ్య బాబు కొత్త లుక్ అదిరిపోయింది బాలకృష్ణ
    గురుద్వారాలో 45 నిమిషాలు గడిపిన అమృత్‌పాల్ సింగ్; అక్కడే బట్టలు మార్చుకొని పరార్ పంజాబ్
    వికెట్ల మధ్య ధోని కంటే ఫాస్టెస్ట్ రన్నర్ ఏబీ డివిలియర్స్ : విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ
    ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు; 44 కేసులు నమోదు, నలుగురి అరెస్టు దిల్లీ

    తెలంగాణ

    ఆన్‌లైన్‌లో సాలార్‌జంగ్ మ్యూజియం; ఇంకెందుకు ఆలస్యం చూసేయండి హైదరాబాద్
    ఇండిగో: హైదరాబాద్‌లో గాల్లో ఉన్న విమానంపై వడగళ్ల వాన; తప్పిన పెను ప్రమాదం హైదరాబాద్
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తిరుమల తిరుపతి
    ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ భేటీ; టీఎస్‌పీఎస్సీని రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం! కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    రైల్వే శాఖ మంత్రి

    రెండు కీలక ఒప్పందాలపై జపాన్-భారత్ సంతకాలు; ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలుపై ఒప్పందం జపాన్
    తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు! హైదరాబాద్
    ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు గురించి రైల్వే మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ట్విట్టర్
    దిల్లీ మెట్రో రైళ్లలో రీల్స్, డ్యాన్స్ వీడియోలు చిత్రీకరించడం నిషేధం: డీఎంఆర్‌సీ దిల్లీ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023