NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Weekly Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. వేసవి సెలవుల దృష్ట్యా 52 ప్రత్యేక రైళ్లు
    తదుపరి వార్తా కథనం
    Weekly Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. వేసవి సెలవుల దృష్ట్యా 52 ప్రత్యేక రైళ్లు
    వేసవి సెలవుల దృష్ట్యా 52 ప్రత్యేక రైళ్లు

    Weekly Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. వేసవి సెలవుల దృష్ట్యా 52 ప్రత్యేక రైళ్లు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 09, 2025
    02:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

    మొత్తం 52ప్రత్యేక రైలు సేవలను వివిధ స్టేషన్ల మధ్య నడపనున్నట్లు వెల్లడించింది.అందులో భాగంగా సీఎస్‌టీ ముంబయి - ఆదిలాబాద్‌ - సీఎస్‌టీ ముంబయి మార్గంలో 24 సర్వీసులు,ఎస్‌ఎంవీటీ బెంగళూరు - నారంగి - ఎస్‌ఎంవీటీ బెంగళూరు మధ్య 8 సర్వీసులు, హుబ్బళ్లి - కతిహార్‌ - హుబ్బళ్లి మధ్య 8 సర్వీసులు, హుబ్బళ్లి - బనారస్‌ - హుబ్బళ్లి మార్గంలో 12 సర్వీసులు ఈ వారాంతపు ప్రత్యేక రైళ్లుగా (Weekly Special Trains) నడవనున్నాయని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన ప్రజాసంబంధ అధికారుడు (సీపీఆర్‌వో) శ్రీధర్‌ వెల్లడించారు.

    ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా? ప్రధాన మంత్రి
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ
    సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ సికింద్రాబాద్
    గుత్తి-ధర్మవరం రైల్వే ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు పూర్తి- భారీగా పెరగనున్న రైళ్ల రాకపోకలు అనంతపురం అర్బన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025