NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Strategy to silence BRS : BRS నేతల నోటికి తాళం.. వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అడుగులు
    తదుపరి వార్తా కథనం
    Strategy to silence BRS : BRS నేతల నోటికి తాళం.. వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అడుగులు
    Strategy to silence BRS : BRS నేతల నోటికి తాళం.. వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అడుగులు

    Strategy to silence BRS : BRS నేతల నోటికి తాళం.. వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అడుగులు

    వ్రాసిన వారు Stalin
    Jul 14, 2024
    01:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రతిపక్ష బి ఆర్ ఎస్ నుండి అనవసర విమర్శలకు ముగింపు పలికేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

    తద్వారా కారు పార్టీ నేతల నోటికి తాళం వేయాలనే ఆలోచనలో వుంది.

    రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలపై తీర్మానాలను ఆమోదించాలని నిర్ణయించింది.

    గత పదేళ్లలో సమస్యలను పెండింగ్‌లో ఉంచడంలో వైఫల్యాలను బహిర్గతం చేయాలని ప్రతిపాదిస్తుంది.

    భద్రాచలంలో భాగమైన ఐదు గ్రామాలకు హక్కు కల్పించే అంశంపై ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో తాను జరిపిన చర్చలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదుపరి అసెంబ్లీ సమావేశంలో ప్రకటన చేసే అవకాశం ఉంది.

    ఆస్తుల విభజన, పెండింగ్ విద్యుత్ బకాయిలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన.

    వివరాలు 

    చర్చను సీఎం సభకు తెలియజేసే అవకాశం

    ఆస్తుల విభజన, పెండింగ్ విద్యుత్ బకాయిలపై తాము జరిపిన చర్చను సీఎం సభకు తెలియజేసే అవకాశం ఉంది.

    విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై కూడా ప్రభుత్వం చర్చను ప్రారంభించవచ్చు.

    చర్చ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వ నిబద్ధతను ముఖ్యమంత్రి సమర్ధ వంతంగా ప్రతిబింబించాలని కోరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

    బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే అధికారిక, మంత్రుల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది.

    విభజన సమస్యలపై రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఈ ప్రభుత్వం రాజీపడదని ప్రజలకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలన్నారు.

    వివరాలు 

    ఐదు గ్రామాలను తిరిగి రప్పించిన ఘనతపై ప్రచారం

    ఐదు గ్రామాలను తిరిగి తమకే బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనను తిరస్కరించలేదని సభకు చెప్పనుంది.

    ఈ అంశాన్ని పరిశీలించి కేంద్రానికి లేఖ రాస్తామని, గ్రామాలను తిరిగి బదిలీ చేయాల్సింది కేంద్రమేనని అన్నారు.

    భద్రాచలానికి ఈ మేరకు తీర్మానం చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి మరింత బలం చేకూర్చిన వారమవుతామని సీఎం భావిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రేవంత్ రెడ్డి

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    రేవంత్ రెడ్డి

    Prajavani : ప్రజాభవన్‌కు పోటెత్తిన ప్రజలు.. కిలోమీటర్ల మేర క్యూ.. భారీగా ట్రాఫిక్ జామ్ తెలంగాణ
    Telangana: ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ   ఆర్ బి ఐ
    కేబినేట్ విస్తరణ నామినేటెడ్ పోస్టులపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు.. ఢిల్లీలో తొలిసారిగా పీఏసీ సమావేశం తెలంగాణ
    Revanth Reddy: నేడు దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీని కలిసే అవకాశం తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025