NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆప్ ఎంపీపై సస్పెన్షన్ వేటు.. కారణమిదే?
    తదుపరి వార్తా కథనం
    ఆప్ ఎంపీపై సస్పెన్షన్ వేటు.. కారణమిదే?
    ఆప్ ఎంపీపై సస్పెన్షన్ వేటు.. కారణమిదే?

    ఆప్ ఎంపీపై సస్పెన్షన్ వేటు.. కారణమిదే?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 11, 2023
    05:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రఘవ్ చద్దాను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. నలుగురు ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేశారని ఆరోపణలను రావడంతో రఘవ్ చద్దాపై వేటు పడింది.

    దీనిపై సభా హక్కుల కమిటీ దర్యాప్తు చేసి, నివేదిక ఇచ్చేంత వరకు అతనిపై సస్పెన్షన్ వేటు కొనసాగుతుందని రాజ్యసభ స్పష్టం చేసింది.

    అనుమతి లేకుండా దిల్లీ బిల్లు ప్రతిపాదిత కమిటీలో చేర్చారంటూ ఆ నలుగురు ఎంపీలు రాజ్యసభకు ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక హక్కుల ఉల్లంఘన కింద రఘవ్ చద్దాపై చర్యలు తీసుకున్నారు.

    అయితే రాఘవ్ చద్దాపై సస్పెన్షన్ వేటు వేయాలంటూ రాజ్యసభ పక్షనేత పీయూష్ గోయల్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

    Details

    ప్రతిపక్షాల నోరు మూయించేందుకు బీజేపీ కుట్ర

    ఆ తీర్మానానికి అధికార పక్షం సభ్యులు మద్దతు పలకడంతో అతడిని సస్పెండ్ చేసినట్లు రాజ్యసభ ఛైర్మన్ ప్రకటించారు.

    ఆ తీర్మానానికి అధికార పక్షం సభ్యులు మద్దతు పలకడంతో అతడిని సస్పెండ్ చేసినట్లు రాజ్యసభ ఛైర్మన్ ప్రకటించారు.

    ఈ ఫోర్జరీ ఆరోపణలపై అంతకుముందు రఘవ్ చద్దా స్పందించారు. కమిటీలో భాగం కావాలని ఆ నలుగురు ఎంపీలను కోరానని, ప్రస్తుతం భాజపా తనని టార్గెట్ చేసిందని, ప్రతిపక్షాల నోరు మూయించేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాల చేస్తోందని ఆయన ఆరోపించారు.

    తర్వాత బిజూ జనతాదళ్‌, ఏఐఏడీఎంకే, భాజపాలకు చెందిన ఎంపీలు సస్మిత్‌ పాత్ర, తంబిదురై, ఫాంగ్‌నాన్‌ తాము సంతకాలు చేయలేదని స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    రాజ్యసభ

    తాజా

    Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ జో బైడెన్
    Motivation : మనల్ని మనం జయించగలిగితేనే ప్రపంచాన్ని జయించగలం జీవనశైలి
    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్

    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    పవర్ డిస్కమ్ బోర్డుల నుంచి ఆప్ నామినీలను తొలగించిన లెఫ్టినెంట్ గవర్నర్ దిల్లీ
    దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ దిల్లీ
    దిల్లీ మద్యం కేసు: 'ఈ నెల 26న విచారణకు రండి'; మనీష్ సిసోడియాను మళ్లీ సీబీఐ సమన్లు దిల్లీ
    దిల్లీ: సిసోడియాకు షాకిచ్చిన కేంద్రం; పొలిటికల్ గూఢచర్యం కేసులో విచారణకు అనుమతి దిల్లీ

    రాజ్యసభ

    అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో గందరగోళం, లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా లోక్‌సభ
    అదానీ గ్రూప్‌పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కొందరు ఎంపీల ప్రవర్తన దేశాన్ని నిరాశ పర్చింది: రాజ్యసభలో ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025