NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tamato: దొంగల భయం.. టమాటా తోటకు సీసీ కెమెరాలు
    తదుపరి వార్తా కథనం
    Tamato: దొంగల భయం.. టమాటా తోటకు సీసీ కెమెరాలు
    దొంగల భయం.. టమాటా తోటకు సీసీ కెమెరాలు

    Tamato: దొంగల భయం.. టమాటా తోటకు సీసీ కెమెరాలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 08, 2023
    06:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టమాటా ధరలు పెరగడంతో టమాట రైతుల కుటుంబాల్లో ఆనందాలు వెల్లువిరుస్తున్నాయి. టమాటా ధరలు డబుల్ సెంచరీని దాటేశాయి. మరోవైపు కేజీ టమాటా రూ.300 వరకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

    ఇప్పటికే టమాటా లారీల అదృశ్యం, తోటల్లో చోరీలు జరుగుతున్న ఘటనలు మనం వింటున్నాం. తాజాగా ఓ రైతు టమాటా తోటకు ఏకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు.

    మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాకు చెందిన శరద్ రావత్ అనే రైతు టమాటాలను దొంగలు ఎత్తుకెళ్లకుండా పొలానికి రక్షణగా సీసీ కెమెరాలను భద్రపరిచాడు.

    టమాటాలకు అధిక ధర పలకడంతో పలు చోట్ల దొంగతనాలు జరుగుతున్నాయని, అందుకే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశానని రైతు పేర్కొన్నాడు

    Details

    సీసీ కెమెరాల కోసం రూ.22 వేలు ఖర్చు

    సీసీ కెమరాల కోసం ఇప్పటికే రూ.22 వేలు ఖర్చు అయిందని, ప్రస్తుతం మహారాష్ట్రలో కిలో టమాటా రూ.160 గా ఉందని వెల్లడించారు.

    సోమవారం కర్ణాటకలోని కోలార్ నుంచి రాజస్థాన్ లోని జైపూర్ కు టమాటాల లోడుతో వెళ్తున్న ట్రక్ అదృశ్యమైంది. అందులో సూమారు రూ.26 లక్షల విలువైన టమాటాలున్నాయి.

    ఝార్ఖండ్ కూరగాయాల మార్కెట్లో కూడా 40 కిలోల టమాటాలను దొంగలించారు.

    ఆగస్టు 1 నాటికి కిలో టమాటా సగటు ధర రూ.120 ఉండగా.. కేవలం వారం రోజుల్లోనే ఇది రూ.132.5కి చేరుకోవడం విశేషం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    మహారాష్ట్ర

    ముంబై: హాస్టల్ గదిలో శవమై కనిపించిన విద్యార్థిని; రైలు పట్టాల వద్ద నిందితుడి మృతదేహం  ముంబై
    ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్ట్; కొల్హాపూర్‌లో నిరసనలు; పోలీసుల లాఠీ‌ఛార్జ్  కొల్లాపూర్
    ముంబై: జీవిత భాగస్వామిని ముక్కలుగా నరికి, శరీర భాగాలను కుక్కర్‌లో ఉడకబెట్టాడు  ముంబై
    ముంబై హత్య: రెండు కట్టర్లతో శరీరాన్ని 20ముక్కలు చేశాడు; బాధితురాలు అనాథ  ముంబై
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025