NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణ: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ నెల నుంచే సన్నబియ్యంతో భోజనం 
    తదుపరి వార్తా కథనం
    తెలంగాణ: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ నెల నుంచే సన్నబియ్యంతో భోజనం 
    తెలంగాణ: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ నెల నుంచే సన్నబియ్యంతో భోజనం

    తెలంగాణ: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ నెల నుంచే సన్నబియ్యంతో భోజనం 

    వ్రాసిన వారు Stalin
    May 04, 2023
    11:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో సన్నబియ్యంతో భోజనాన్ని ఈ నెల నుంచి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    వాస్తవానికి ప్రభుత్వం అంగన్‌వాడీల్లో సన్నబియ్యంతో కూడిన భోజనాన్ని అందిస్తామని ఆరేళ్ల కిందటే ప్రకటించింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది సాధ్యం కాలేదు.

    అయితే ఇటీవల నూతన సచివాలయ ప్రారంభం సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో సన్నబియ్యంతో భోజనాన్ని అందించే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

    తెలంగాణ

    ప్రభుత్వంపై రూ.5కోట్ల అదనపు భారం

    అంగన్‌వాడీ కేంద్రాల్లో దొడ్డు బియ్యంతో భోజనాన్ని పెడుతుండటంతో కొన్ని చోట్ల లబ్ధిదారులు తినడానికి ముందుకు రావడం లేదు.

    దీంతో ఇంట్లో తిన్న విధంగా ఉండేలా, అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో సన్నబియ్యంతో భోజనాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

    ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు పిల్లులు 5.25లక్షలు, బాలింతలు, గర్భిణులు 3.75 లక్షల మంది లబ్ది పొందనున్నారు.

    2121టన్నుల సన్న బియాన్ని ఈ నెల నుంచే సరఫరా చేసేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది. దీని వల్ల ప్రభుత్వానికి రూ.5కోట్లు అదనంగా ఖర్చు కానుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    మహిళ
    ప్రభుత్వం

    తాజా

    Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక సమాచారం.. నేరుగా లబ్దిదారుల ఆకౌంట్లలోకి నిధులు తెలంగాణ
    Stock Market: స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్
    Raj Bhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ కలకలం.. హార్డ్‌డిస్క్‌లు అపహరించిన నిందితుడు  తెలంగాణ
    Donald Trump: బైడెన్‌కు క్యాన్సర్‌ ఉన్న విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారు?: డొనాల్డ్‌ ట్రంప్‌  డొనాల్డ్ ట్రంప్

    తెలంగాణ

    అలుపెరగని శిల్పకారుడు 'రామ్ వంజీ సుతార్'; 98ఏళ్ల వయసులో అంబేద్కర్ విగ్రహానికి రూపం  అంబేద్కర్
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ షురూ; జూన్ 1 నుంచి ఈవీఎంలు తనిఖీ చేయాలని ఈసీ ఆదేశం  అసెంబ్లీ ఎన్నికలు
    సింగరేణిపై వేసవి ఎఫెక్ట్: రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం విద్యుత్
    'ప్రత్యేక హోదా కోసం పోరాడండి'; ఏపీ మంత్రులకు హరీష్ రావు కౌంటర్  తన్నీరు హరీష్ రావు

    మహిళ

    ప్రెగ్నెన్సీ సమయంలో ఇచ్చే సలహాలు, వాటి వెనక ఉండే నిజాలు ప్రెగ్నెన్సీ
    బడ్జెట్ 2023: మహిళల కోసం కొత్త పొదుపు పథకాన్ని ప్రకటించిన కేంద్రం బడ్జెట్ 2023
    ముస్లిం మహిళలు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలి: మద్రాసు హైకోర్టు తమిళనాడు
    ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం అత్యాచారం

    ప్రభుత్వం

    మరిన్ని ఇబ్బందుల్లోకి అదానీ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలనంటున్న బంగ్లాదేశ్ అదానీ గ్రూప్
    సిబ్బంది, పెన్షనర్లకు కరువు భత్యాన్ని 4% పెంచనున్న కేంద్ర ప్రభుత్వం ప్రకటన
    రెపోరేటును పెంచిన ఆర్బీఐ మరింత పెరగనున్న వడ్డీల భారం ఆర్ బి ఐ
    #NewsBytesప్రత్యేకం: రెపో రేటు సామాన్యులను ఎలా ప్రభావితం చేస్తుంది ఆర్ బి ఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025