NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: పశుసంవర్దక శాఖ ఆఫీస్‌లో ఫైళ్ల మాయం కేసు.. ఏసీబీకి బదిలీ 
    తదుపరి వార్తా కథనం
    Telangana: పశుసంవర్దక శాఖ ఆఫీస్‌లో ఫైళ్ల మాయం కేసు.. ఏసీబీకి బదిలీ 
    Telangana: పశుసంవర్దక శాఖ ఆఫీస్‌లో ఫైళ్ల మాయం కేసు.. ఏసీబీకి బదిలీ

    Telangana: పశుసంవర్దక శాఖ ఆఫీస్‌లో ఫైళ్ల మాయం కేసు.. ఏసీబీకి బదిలీ 

    వ్రాసిన వారు Stalin
    Jan 16, 2024
    02:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పశుసంవర్థక శాఖ ఆఫీస్‌లో కీలకమైన ఫైళ్లు మాయం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

    అలాగే గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవలపై కూడా సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది.

    ఈ రెండు కేసుల విషయంలో దర్యాప్తు చేసేందు బాధ్యతను రేవంత్ రెడ్డి సర్కార్ మంగళవారం ఏసీబీకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

    గొర్రెల పంపిణీ నిధుల అవకతవల్లో ఉన్నతాధికారుల హస్తం ఉన్నట్లు తేలగా.. ఇప్పిటకే గచ్చిబౌలిలో కేసును కూడా నమోదు చేశారు.

    తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో పలు కార్యాలయాల్లో ఫైళ్ల అపరహణ, ధ్వంసం చేసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.

    అందులో ప్రధానంగా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోనూ ఫైళ్లు మాయం అయ్యాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రెండు కేసులను ఏసీబీ అప్పగించిన ప్రభుత్వం

    పశుసంవర్దక శాఖ కేసులు ఏసీబీకి బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం#Telangana #DepartmentofAnimalHusbandry #ACB #NTVNews #NTVTelugu pic.twitter.com/MQ8uofkIcg

    — NTV Telugu (@NtvTeluguLive) January 16, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    రేవంత్ రెడ్డి
    తాజా వార్తలు

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    తెలంగాణ

    Telangana E-Challan : వాహనదారులకు పోలీస్ వారి గుడ్ న్యూస్.. ట్రాఫిక్ చలాన్లపై భారీ రాయితీ ప్రభుత్వం
    Congress: కాంగ్రెస్‌లో భారీ మార్పులు.. తెలంగాణకు కొత్త ఇన్‌చార్జ్‌.. సచిన్‌కు కీలక బాధ్యతలు  కాంగ్రెస్
    KTR: కాంగ్రెస్‌ విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ధాల పుట్ట: కేటీఆర్‌  కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CM Revanth: డిసెంబర్‌ 28 నుంచి గ్రామాల్లో 'ప్రజాపాలన' సభలు: సీఎం రేవంత్‌  రేవంత్ రెడ్డి

    రేవంత్ రెడ్డి

    Alampur : అలంపూర్ లో బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఎమ్యెల్యే  బీఆర్ఎస్
    Congress: నేడు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక ప్రచారం షెడ్యూల్ ఇదే  కాంగ్రెస్
    Telangana Elections : కొడంగల్'లో కుటుంబ సమేతంగా ఓటు వేసిన రేవంత్ రెడ్డి.. ఏమన్నారో తెలుసా తెలంగాణ
    Telangana Polls: తెలంగాణలో ఈ 10 అసెంబ్లీ స్థానాల ఫలితాలపైనే అందరి దృష్టి తెలంగాణ

    తాజా వార్తలు

    Prabha Atre: లెజండరీ క్లాసికల్ సింగర్ కన్నుమూత  గుండెపోటు
    Rakhi sawant: రాఖీ సావంత్‌ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు.. కారణం ఇదే  బాలీవుడ్
    PoK: పీఓకేలో బ్రిటీష్ హైకమిషనర్ పర్యటించడంపై భారత్ ఆగ్రహం  పాకిస్థాన్
    MP Balashowry: వైసీపీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా  వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025