NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణ పర్యాటక రంగం కొత్త పుంతలు; బడ్జెట్ హోటళ్ల నిర్మాణం
    తదుపరి వార్తా కథనం
    తెలంగాణ పర్యాటక రంగం కొత్త పుంతలు; బడ్జెట్ హోటళ్ల నిర్మాణం
    కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ నమూనా ఇలాగే ఉంటుంది

    తెలంగాణ పర్యాటక రంగం కొత్త పుంతలు; బడ్జెట్ హోటళ్ల నిర్మాణం

    వ్రాసిన వారు Stalin
    May 04, 2023
    10:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రభుత్వం, మరికొన్ని రిబ్బన్ కట్ చేయడానికి సిద్ధమవుతున్నాయి.

    తాజాగా ప్రారంభమైన నూతన సచివాలయం, 125అడుగుల అంబేద్కర్ విగ్రహం, నీరా కేఫ్ హైదరాబాద్ నగర పర్యటకానికే కాకుండా, రాష్ట్ర టూరిజానికి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

    శ్రీరామానుజాచార్య సమతా మూర్తి విగ్రహం, యాదాద్రి ఆలయం తెలంగాణ పర్యాటకాన్ని మరొమెట్టు ఎక్కించాయనే చెప్పాలి.

    ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉండగా, కొత్త చేపట్టబోయే ప్రాజెక్టులతో సందర్శకులు భారీగా వచ్చే అవకాశం ఉంది.

    దీంతో ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ హోటళ్లను నిర్మించేందుకు సిద్ధమవుతోంది.

    తెలంగాణ

    రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొత్త పర్యాటక ప్రాజెక్టులు ఇవే 

    ఐటీ ఉద్యోగులు, విదేశీయులను ఆకర్షించే విధంగా రూ.110కోట్లతో రంగనాయకసాగర్‌ను అభివృద్ధి చేయనున్నారు.

    ఇది సిద్ధిపేటకు 10కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ వాటర్ రిసార్టులు, జలవినోదం, పిల్లల పార్కులు లాంటి పలు వసతులను కల్పించబోతున్నారు.

    సిద్ధిపేటలో రూ.25కోట్లతో కోమటి చెరువు పక్కన శిల్పారామం నిర్మించబోతున్నారు.

    ఇదిలా ఉంటే, పాలకుర్తి సోమేశ్వర ఆలయానికి వచ్చే భక్తుల కోసం బడ్జెట్ హోటల్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని అభయారణ్యంలో రూ.10.77కోట్లతో ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయడం జరిగింది.

    త్వరలో ఇది అందుబాటులోకి రానుంది. కొత్తగూడెంలో బడ్జెట్ హోటల్‌ను త్వరలో ప్రారంభించనున్నారు.

    మహబూబ్‌నగర్‌లో త్వరలో శిల్పారామాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే బడ్జెట్ హోటల్‌ను కూడా నిర్మించనున్నారు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    పర్యాటకం
    హైదరాబాద్
    తాజా వార్తలు

    తాజా

    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్
    Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. జూన్ 22న గ్రాండ్‌గా! మంచు విష్ణు

    తెలంగాణ

    వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీఆర్ఎస్‌దే  ప్రభుత్వం, దేశవ్యాప్తంగా దళితబంధు అమలు చేస్తాం:కేసీఆర్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    అలుపెరగని శిల్పకారుడు 'రామ్ వంజీ సుతార్'; 98ఏళ్ల వయసులో అంబేద్కర్ విగ్రహానికి రూపం  అంబేద్కర్
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ షురూ; జూన్ 1 నుంచి ఈవీఎంలు తనిఖీ చేయాలని ఈసీ ఆదేశం  అసెంబ్లీ ఎన్నికలు
    సింగరేణిపై వేసవి ఎఫెక్ట్: రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం విద్యుత్

    పర్యాటకం

    ట్రావెల్: ఆనాటి రాచరికానికి గుర్తుగా నిలిచిన కోల్ కతా లోని రాజభవనాలు లైఫ్-స్టైల్
    ఫారెన్ ట్రిప్ అనుభూతిని ఇండియాలో ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ప్రదేశాలు వెళ్ళాల్సిందే లైఫ్-స్టైల్
    వాలెంటైన్స్ డే: మీకు ట్రావెలింగ్ ఇష్టమైతే ఈ రోడ్ ట్రిప్స్ వెళ్ళండి ప్రేమికుల రోజు
    ట్రావెల్: జపాన్ వెళ్తున్నారా? అక్కడ చేయకూడని పనులు తెలుసుకోండి లైఫ్-స్టైల్

    హైదరాబాద్

    తెలంగాణ: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం; ఆరుగురు మృతి సికింద్రాబాద్
    ఇండిగో: హైదరాబాద్‌లో గాల్లో ఉన్న విమానంపై వడగళ్ల వాన; తప్పిన పెను ప్రమాదం తెలంగాణ
    ఆన్‌లైన్‌లో సాలార్‌జంగ్ మ్యూజియం; ఇంకెందుకు ఆలస్యం చూసేయండి తెలంగాణ
    హైదరాబాద్: నానక్‌రామ్‌గూడ యూఎస్ కాన్సులేట్‌లో కార్యకలాపాలు షురూ; స్పందించిన అమెరికా వీసాలు

    తాజా వార్తలు

    కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి అస్వస్థత; దిల్లీలో ఎయిమ్స్‌లో చేరిక జి.కిషన్ రెడ్డి
    సిరియాలో ఐఎస్ఐఎస్ నాయకుడు హతం; టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రకటన  సిరియా
    దిల్లీలో వ్యక్తిని 3కిలో మీటర్లు ఈడ్చుకెళ్లిని కారు  దిల్లీ
    కర్ణాటకలో బీజేపీ మేనిఫెస్టో; ఏడాదికి మూడు సిలిండర్లు, రోజుకు అర లీటర్ నందిని పాలు ఉచితం  కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025