NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ayodhya: రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు రూ.113 కోట్లు ఖర్చు
    తదుపరి వార్తా కథనం
    Ayodhya: రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు రూ.113 కోట్లు ఖర్చు
    రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు రూ.113 కోట్లు ఖర్చు

    Ayodhya: రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు రూ.113 కోట్లు ఖర్చు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 26, 2024
    09:37 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జనవరి 22న అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రూ. 113 కోట్లు ఖర్చయిందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలియజేసింది.

    ఆలయ నిర్మాణానికి ఇప్పటివరకు రూ. 1,800 కోట్లు ఖర్చు చేశామని, ఈ ఏడాది చివరి నాటికి రెండో దశ పనుల్లో భాగంగా నిర్మాణానికి అదనంగా రూ. 670 కోట్లు వెచ్చిస్తామని పేర్కొన్నారు.

    2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఖాతాలను కూడా ధర్మకర్తల మండలి ముందు సమర్పించారు.

    ట్రస్ట్ సెప్టెంబర్‌లో ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయనుంది.

    Details

    20 కిలోల బంగారం విరాళం

    గత నాలుగేళ్లలో భక్తులు సుమారు 20 కిలోల బంగారం, 13 క్వింటాళ్ల వెండిని ఆలయానికి విరాళంగా ఇచ్చారని ట్రస్ట్ తెలిపింది.

    ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ప్రకారం, ఏప్రిల్ 1, 2024 నుండి మార్చి 31, 2025 మధ్య మొత్తం అంచనా వ్యయం రూ. 850 కోట్లు అవుతుందన్నారు.

    ట్రస్ట్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 676 కోట్ల మొత్తం ఖర్చును వెల్లడించింది.

    అయితే మొత్తం ఆదాయం రూ. 363.34 కోట్లు, ఇందులో రూ. 204 కోట్లు బ్యాంకు వడ్డీ ద్వారా రూ. 58 కోట్లు విరాళాల ద్వారా వచ్చాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అయోధ్య
    అయోధ్య రామాలయ ప్రారంభోత్సం

    తాజా

    Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా డైరీ స్వాధీనం చేసుకున్న హర్యానా పోలీసులు.. డైరీలో ఆ దేశంపై ప్రశంసలు జ్యోతి మల్హోత్రా
    Motivation : విజయం కావాలంటే... ముందు నిన్ను నువ్వు నమ్ముకో! జీవనశైలి
    Cannes 2025: కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అదిరిపోయిన జాన్వీకపూర్‌ లుక్.. ఫొటోలు వైరల్‌ జాన్వీ కపూర్
    Golden Temple: స్వర్ణ దేవాలయంలో గగనతల రక్షణ తుపాకుల మోహరింపు వార్తలు.. ఖండించిన భారత సైన్యం అమృత్‌సర్

    అయోధ్య

    Ayodhya Ram Mandir: అయోధ్య రాముడి ప్రసాదం అంటూ Amazonలో అమ్మకం.. కేంద్రం నోటీసులు  అమెజాన్‌
    Ayodhya Ram Temple: అయోధ్య తీర్పు చెప్పిన ఐదుగురు జడ్జిలు ఎవరు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? సుప్రీంకోర్టు
    Ayodhya mosque: అయోధ్యలో మసీదు నిర్మాణం అప్పటి నుంచే ప్రారంభం.. ఇస్లాం ఫౌండేషన్ క్లారిటీ  మసీదు
    Ayodhya Ram Mandir: జనవరి 22న సెలవు ప్రకటించి.. మద్యం బంద్ చేసిన రాష్ట్రాలు ఇవే..  శ్రీరాముడు

    అయోధ్య రామాలయ ప్రారంభోత్సం

    Rahul Gandhi: అసోంలో ఉద్రిక్తత.. ఆలయంలోకి వెళ్లేందుకు రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరణ  రాహుల్ గాంధీ
    Ram mandir inauguration: పులకించిన భక్తజనం.. అయోధ్య రామాలయంలో వైభవంగా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ   శ్రీరాముడు
    అయోధ్య రామాలయ ప్రత్యేకతలు.. స్టీల్ వాడకుండా.. భూకంపాలు వచ్చినా తట్టుకునేలా నిర్మాణం  అయోధ్య
    PM Modi speech ayodhya: అయోధ్యకు మన రాముడు తిరిగొచ్చాడు: ప్రధాని మోదీ అయోధ్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025