NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు మళ్లీ ఈడీ నోటీసులు
    తదుపరి వార్తా కథనం
    దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు మళ్లీ ఈడీ నోటీసులు
    దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు మళ్లీ ఈడీ నోటీసులు

    దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు మళ్లీ ఈడీ నోటీసులు

    వ్రాసిన వారు Stalin
    Sep 14, 2023
    03:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.

    మొదటి నుంచి ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసు.. తాజాగా హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అరుణ్‌పిళ్లై అప్రూవర్‌గా మారడంతో మళ్లీ సంచలనంగా మారింది.

    దర్యాప్తును వేగవంతం చేయాలని అనుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మరోసారి విచారించాలని ఈడీ నిర్ణయించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.

    దిల్లీ లిక్కర్ కేసులో కవిత విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.

    మద్యం కుంభకోణం కేసులో వ్యాపారవేత్త అరుణ్ పిళ్లైపై ఎమ్మెల్సీ కవిత బినామీగా ఈడీ అభియోగాలు మోపింది.

    ఇప్పటికే కవితను పలుమార్లు విచారణ జరిపిన ఈడీ.. మళ్లీ విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కవితను శుక్రవారం విచారించనున్న ఈడీ

    Telangana CM K Chandrashekar Rao's Daughter, BRS MLC K Kavitha, Called by ED for Investigation in Delhi Excise Policy Case Tomorrow.#investigation #delhi #excise #policy #kavitha #EDRaid #mlc #Telangana #cm #india #indianpolice #Police #indiannews #Hyderabad pic.twitter.com/qrtbgWz2rK

    — 4tv News Channel (@4tvhyd) September 14, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    కల్వకుంట్ల కవిత
    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    దిల్లీ

    దిల్లీ: ప్రభుత్వ కార్యాలయాలకు 3 రోజుల సెలవులు ప్రభుత్వం
    జీ20 సదస్సు వేళ.. దిల్లీ మెట్రో స్టేషన్ల గోడలపై 'ఖలిస్థాన్ జిందాబాద్' రాతలు మెట్రో స్టేషన్
    PM Modi address B20: అన్ని సమస్యలకు భారత్ దగ్గరే పరిష్కారం: బీ20 సదస్సులో ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ  జీ20 సమావేశం

    కల్వకుంట్ల కవిత

    దిల్లీ లిక్కర్ కుంభకోణం.. కొత్త ఛార్జ్‌షీట్‌లోనూ కవిత పేరు భారతదేశం
    ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నం: ఎమ్మెల్సీ కవిత భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    దిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ తెలంగాణ
    దిల్లీ మద్యం కేసు: వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను అరెస్టు చేసిన ఈడీ దిల్లీ

    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    ఫిబ్రవరి 5న బీఆర్ఎస్‌లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్! ఒడిశా
    ఫిబ్రవరి 5న నాందేడ్‌లో బీఆర్ఎస్ సభ, సరిహద్దు ప్రాంతాలపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ పొత్తు; జోస్యం చెప్పిన ఎంపీ కోమటిరెడ్డి తెలంగాణ
    హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంఐఎం నేత రహ్మత్ బేగ్‌; మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్ అసదుద్దీన్ ఒవైసీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025