NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / గోవాలో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ప్రారంభం 
    తదుపరి వార్తా కథనం
    గోవాలో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ప్రారంభం 
    గోవాలో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ప్రారంభం

    గోవాలో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ప్రారంభం 

    వ్రాసిన వారు Stalin
    Jun 19, 2023
    02:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు సోమవారం గోవాలో ప్రారంభమైంది.

    జూన్ 19, 20 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. అలాగే 21, 22 తేదీల్లో పర్యాటక మంత్రుల సమావేశం నిర్వహించనున్నారు.

    క్రూయిజ్ టూరిజంను స్థిరమైన, బాధ్యతాయుతమైన ప్రయాణానికి నమూనాగా మార్చడంపై సోమవారం జరిగే జీ20 సమావేశంలో చర్చిస్తున్నారు.

    నాలుగు రోజుల సమావేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (ఎస్‌డీజీ) సాధించడానికి వర్కింగ్ గ్రూప్ టూరిజం కోసం గోవా రోడ్‌మ్యాప్‌ను పాస్ చేస్తుందని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

    పర్యాటక

    ప్రస్తుతం జరుగుతున్నవి నాలుగో విడత సమావేశాలు

    టూరిజం మంత్రుల సమావేశంలో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. టూరిజం వర్కింగ్ గ్రూప్‌లోని రెండు కీలక ప్రతిపాదనలను ఖరారు పురోగతిని సాధించినట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి విద్యావతి తెలిపారు.

    గతంలో మూడు సార్లు కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్నవి నాలుగో విడత సమావేశాలు కావడం గమనార్హం.

    క్రూయిజ్ టూరిజంను ప్రోత్సహించేందుకు జీ20 సభ్య దేశాలు, ఆహ్వానించబడిన దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమ వాటాదారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

    టూరిజం వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశానికి ఎనిమిది దేశాల నుంచి 150 మంది డెలిగేట్‌‌లు తమ పేరును ఖరారు చేసుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీ20 సమావేశం
    పర్యాటకం
    తాజా వార్తలు

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    జీ20 సమావేశం

    సవాళ్లను ఎదుర్కోవడంలో గ్లోబల్ గవర్నెన్సీ విఫలం: ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్  భారతదేశం
    నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం; భద్రత కట్టుదిట్టం  శ్రీనగర్

    పర్యాటకం

    ట్రావెల్: ఇండియాలోని అత్యంత ఎత్తులో గల సరస్సులను ఎప్పుడైనా చూసారా? లైఫ్-స్టైల్
    ట్రావెల్: పెరూ దేశానికి వెళ్తున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి లైఫ్-స్టైల్
    ట్రావెల్: ఈజిప్టు వెళ్తున్నారా? అక్కడ ఎలా ప్రవర్తించకూడదో తెలుసుకోండి లైఫ్-స్టైల్
    ట్రావెల్: సందర్శన కోసం వేరే ప్రాంతం వెళ్ళిన ప్రతీసారీ ఆరోగ్యం దెబ్బతింటుందా? ఇలా చేయండి లైఫ్-స్టైల్

    తాజా వార్తలు

    ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ డెత్ కేసు: అనుమానితులపై నార్కో పరీక్షకు కోర్టు అనుమతి  కోల్‌కతా
    స్విగ్గీ డెలివరీ బాయ్‌గా మారిన ఇంజనీర్‌కు లింక్డ్‌ఇన్‌లో పోటెత్తిన ఉద్యోగాలు  స్విగ్గీ
    బిపోర్‌జాయ్‌ సైక్లోన్: సౌరాష్ట్రలో 100 ఆసియాటిక్ సింహాలను కాపాడేందుకు అటవీశాఖ తంటాలు  తుపాను
    ఈ ఏడాది 6,500 మంది మిలియనీర్లు భారత్ విడిచి వెళ్లిపోతారట  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025