NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Satyendra Das: శ్రీరామ జన్మభూమి ప్రధాన పూజారి ఇకలేరు.. అయోధ్యలో విషాదం
    తదుపరి వార్తా కథనం
    Satyendra Das: శ్రీరామ జన్మభూమి ప్రధాన పూజారి ఇకలేరు.. అయోధ్యలో విషాదం
    శ్రీరామ జన్మభూమి ప్రధాన పూజారి ఇకలేరు.. అయోధ్యలో విషాదం

    Satyendra Das: శ్రీరామ జన్మభూమి ప్రధాన పూజారి ఇకలేరు.. అయోధ్యలో విషాదం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 12, 2025
    12:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యూపీలోని అయోధ్యలో విషాదం నెలకొంది. శ్రీ రామ జన్మభూమి ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూశారు.

    87 ఏళ్ల ఆయన బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతూ ఆదివారం లక్నోలోని ఎస్‌జీపీజీటీలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

    డయాబెటిస్, అధిక రక్తపోటుతో బాధపడుతున్న ఆయనను న్యూరాలజీ విభాగంలోని ఐసీయూలో చేర్చారు, అయితే చికిత్స ఫలించలేదు.

    మహంత్ సత్యేంద్ర దాస్ 1992 డిసెంబర్ 6న జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో రామాలయ ప్రధాన పూజారిగా వ్యవహరించారు.

    Details

    విషాదంలో ప్రజలు

    అయోధ్యలో అత్యంత గౌరవం పొందిన ఆయన, తన 20వ ఏట ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. నిర్వాణి అఖాడాకు చెందిన ఆయన నిత్యం అయోధ్యలోనే నివాసం ఉండేవారు.

    రామాలయంలో జరిగే పరిణామాలను దేశవ్యాప్తంగా మీడియాలో తెలియజేయడంలో దాస్ ప్రముఖ పాత్ర పోషించారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత భారత రాజకీయాల దిశను మార్చిన సంఘటనగా నిలిచింది.

    ఆ సంఘటన అనంతర కాలంలోనూ దాస్ ప్రధాన పూజారిగా కొనసాగారు.

    అయోధ్య రామాలయ నిర్మాణం వరకు ఆయన పూజా కార్యక్రమాల్లో కీలక భూమిక పోషించారు. ఆయన మరణం అయోధ్య ప్రజలను విషాదంలో ముంచేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అయోధ్య
    ఇండియా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    అయోధ్య

    Ayodhya ram mandir: రేపు ప్రధాని మోదీ పూర్తి షెడ్యూల్ ఇదే  శ్రీరాముడు
    అయోధ్య రామమందిరం ప్రత్యక్ష ప్రసారాలపై తమిళనాడు సర్కార్ నిషేధం: నిర్మలా సీతారామన్  తమిళనాడు
    Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయానికి 101 కిలోల బంగారం విరాళం ఇచ్చిన దాత ఎవరో తెలుసా? సూరత్
    Ayodhya ram mandir: 13వేల మంది బలగాలు, 10వేల సీసీ కెమెరాలు.. రామమందిర ప్రారంభోత్సవానికి భద్రత కట్టుదిట్టం  శ్రీరాముడు

    ఇండియా

    Transfers of Teachers: భవిష్యత్‌లో ఉపాధ్యాయుల బదిలీలు.. కొత్త చట్టం దిశగా మార్గనిర్దేశాలు! ఆంధ్రప్రదేశ్
    H1B Visa: స్వదేశానికి రావాల్సిన అవసరం లేదు.. అమెరికాలోనే హెచ్-1బీ రెన్యువల్ అమెరికా
    New Energy policy: తెలంగాణ కొత్త ఇంధన విధాన పత్రం విడుదలకు సిద్ధం.. ఎప్పుడంటే? తెలంగాణ
    Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్తు వినియోగం రికార్డు స్థాయికి హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025