NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Krishna Janambhoomi case: షాహీ ఈద్గా మసీదు స్థలంలో శాస్త్రీయ సర్వే చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ 
    తదుపరి వార్తా కథనం
    Krishna Janambhoomi case: షాహీ ఈద్గా మసీదు స్థలంలో శాస్త్రీయ సర్వే చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ 
    షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వే చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్

    Krishna Janambhoomi case: షాహీ ఈద్గా మసీదు స్థలంలో శాస్త్రీయ సర్వే చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ 

    వ్రాసిన వారు Stalin
    Aug 14, 2023
    05:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్ మథురలోని చారిత్రాత్మక షాహీ ఈద్గా మసీదులో జ్ఞానవాపి కాంప్లెక్స్ తరహాలోనే శాస్త్రీయంగా సర్వే చేయాలని కోరుతూ శ్రీ కృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ ట్రస్ట్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

    శ్రీ కృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ ట్రస్ట్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసిన నెల తర్వాత ఈ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

    హిందూ దేవాలయాలను కూల్చివేసి మసీదును నిర్మించారని పిటిషనర్ ఆరోపించారు. అందుకే షాహీ ఈద్గా మసీదుపై హిందూ సమాజానికి హక్కు ఉందని పేర్కొన్నారు.

    వివాదాస్పద భూమికి సంబంధించి కృష్ణ జన్మభూమి ట్రస్ట్, మసీదు కమిటీ ఇచ్చిన వాంగ్మూలాల్లో విశ్వసనీయతను నిర్ధారించడానికి క్షుణ్ణంగా శాస్త్రీయ సర్వే నిర్వహించడం తప్పనిసరి అని పిటిషనర్ పేర్కొన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     జ్ఞానవాపి తరహాలో మరో పిటిషన్

    [Plea challenging railways demolition drive in Krishna janam bhoomi before #SupremeCourt]

    Sr Adv Prasnto sen: This is against a proposed demolition drive in Krishna janam bhoomi. Today, all courts in UP have been shut because of shooting of lawyer. Both HC, district unavailable. pic.twitter.com/W20qiFzwf2

    — Live Law (@LiveLawIndia) August 14, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు
    మసీదు
    తాజా వార్తలు
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    సుప్రీంకోర్టు

    వైఎస్ వివేక హత్య కేసులో స్వయంగా వాదనలు వినిపించిన సునీతారెడ్డి.. ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం నోటీసులు  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
    వివేకా హత్య కేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన దస్తగిరి  ఆంధ్రప్రదేశ్
    మణిపూర్‌లో హింసపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరిన సుప్రీంకోర్టు  మణిపూర్
    పేపర్ లెస్ దిశగా సుప్రీంకోర్టు; వైఫై సదుపాయం ప్రారంభం  డివై చంద్రచూడ్

    మసీదు

    బక్రీద్ వేళ మసీదు ఎదుట ఖురాన్ దహనం చేసేందుకు పోలీసుల అనుమతి స్వీడన్
    పాకిస్థాన్: మసీదులో ఆత్మాహుతి దాడి; పోలీస్ ఆఫీసర్ మృతి  పాకిస్థాన్
    దద్దరిల్లిన సిరియా.. బాంబు పేలుడుతో ఆరుగురు దుర్మరణం, 20 మందికిపైగా గాయాలు సిరియా

    తాజా వార్తలు

    No Confidence Motion: మణిపూర్‌లో భారతమాత హత్యకు గురైంది; రాహుల్ గాంధీ ధ్వజం  రాహుల్ గాంధీ
    దిల్లీ: సోఫా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం; 9 మందికి గాయాలు  దిల్లీ
    రాహుల్ గాంధీ, ఖర్గేకు థ్యాంక్స్ చెప్పిన దిల్లీ సీఎం కేజ్రీవాల్  అరవింద్ కేజ్రీవాల్
    జ్ఞానవాపి సర్వే: మీడియా కవరేజీని నిషేధించాలని కోర్టును ఆశ్రయించిన ముస్లిం పక్షం జ్ఞానవాపి మసీదు

    ఉత్తర్‌ప్రదేశ్

    జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగంపై శాస్త్రీయ సర్వేకు బ్రేక్ వేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    బల్లియా: గంగా నదిలో పడవ బోల్తా, నలుగురు మృతి, 24మంది గల్లంతు తాజా వార్తలు
    వైకల్యాన్ని జయించిన సూరజ్ తివారీ; రెండు కాళ్లు, కుడి చేయి లేకున్నా సివిల్స్ ర్యాంకు సాధించాడు  తాజా వార్తలు
    ఫోన్ సిగ్నల్ అందకపోవడంతో ప్రగతి మైదాన్ సొరంగంలో గాయపడిన బైకర్ మృతి దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025