NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Anganwadi Workers: జగన్ మాట మార్చాడు.. ఎక్కువ జీతం ఇస్తానని చెప్పి మోసం చేశారు : అంగన్‌వాడీ వర్కర్స్ 
    తదుపరి వార్తా కథనం
    Anganwadi Workers: జగన్ మాట మార్చాడు.. ఎక్కువ జీతం ఇస్తానని చెప్పి మోసం చేశారు : అంగన్‌వాడీ వర్కర్స్ 
    జగన్ మాట మార్చాడు.. ఎక్కువ జీతం ఇస్తానని చెప్పి మోసం చేశారు : అంగన్‌వాడీ వర్కర్స్

    Anganwadi Workers: జగన్ మాట మార్చాడు.. ఎక్కువ జీతం ఇస్తానని చెప్పి మోసం చేశారు : అంగన్‌వాడీ వర్కర్స్ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 12, 2023
    03:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్‌వాడీలు (Anganwadi Workers) నిరసనకు దిగారు.

    ప్రభుత్వంతో రెండు రోజులుగా జరిపిన చర్చలు విఫలం కావడంతో ఇవాళ నుంచి అంగన్‌వాడీ వర్కర్స్ నిరవధికంగా సమ్మె చేస్తున్నారు.

    దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడ్డాయి.

    సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూలు ఈ సమ్మెకు మద్దతు ఇచ్చారు.

    రాష్ట్ర వ్యాప్తంగా సీడీపీవో కార్యాలయాలు, మండల కేంద్రాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు నిరాహారదీక్షలు, ఆందోళనలు చేపడుతున్నారు.

    కనీస వేతనం రూ.26వేలు ఇచ్చి, గ్రాట్యుటీతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీలు కోరారు.

    Details

    సమ్మెలో అంగన్ వాడీలు, అయాలు

    తమకు జీతాలు మాత్రం పెంచట్లేదని, నాసిరకం ఫోన్లు ఇచ్చి యాప్‌లతో విధులకు సంబంధించిన వివరాలను అప్డేట్ చేయమంటే ఎలా అని అంగన్ వాడీలు ప్రశ్నించారు.

    తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తానని చెప్పి, ఇప్పుడేమో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట మార్చారని వాపోయారు.

    రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. దాదాపు లక్షమంది వరకు అంగన్ వాడీలు, అయాలు సమ్మె బాట పట్టారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ప్రభుత్వం

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    ఆంధ్రప్రదేశ్

    AP CID: అలాంటి పోస్టులు పెడితే ఉరుకోం.. ఏపీ సీఐడీ హెచ్చరికలు సీఐడీ
    Andhra Pradesh : ఏపీలో రేపటి నుంచి కులగణన.. ఇంటింటి సర్వేకు శ్రీకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    Ap Rains : ఏపీలో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు.. గంగపుత్రులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు బంగాళాఖాతం
    ROJA : మంత్రి రోజాపై డీజీపీకి ఫిర్యాదు చేసిన ప్రేమజంట.. తమకేం జరిగినా రోజాదే బాధ్యతని స్పష్టం  రోజా సెల్వమణి

    ప్రభుత్వం

    ఆఫ్ఘనిస్తాన్: మహిళలపై తాలిబన్ల ఆణచివేత; ఉమెన్ బ్యూటీ సెలూన్లపై నిషేధం  ఆఫ్ఘనిస్తాన్
    మున్నంగి సీఫుడ్స్ లో అమ్మోనియం గ్యాస్ లీక్..16 మంది కార్మికులకు అస్వస్థత,ఆస్పత్రికి తరలింపు ఆంధ్రప్రదేశ్
    దిల్లీలో భారీగా కుంగిన రోడ్డు.. తెల్లవారుజామునే గుర్తించడంతో తప్పిన ప్రాణనష్టం దిల్లీ
    ఆర్‌-5 జోన్‌లో గృహ నిర్మాణాలకు సుప్రీం అనుమతిపై హైకోర్టు విచారణ.. ఈనెల 11కి వాయిదా  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025