NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పడవ బోల్తా, మత్స్యకారుడు మృతి, మరో ముగ్గురు గల్లంతు 
    తదుపరి వార్తా కథనం
    పడవ బోల్తా, మత్స్యకారుడు మృతి, మరో ముగ్గురు గల్లంతు 
    పడవ బోల్తా, మత్స్యకారుడు మృతి, మరో ముగ్గురు గల్లంతు

    పడవ బోల్తా, మత్స్యకారుడు మృతి, మరో ముగ్గురు గల్లంతు 

    వ్రాసిన వారు Stalin
    Jul 10, 2023
    05:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేరళలో జరిగిన పడవ ప్రమాదంలో ఒక మత్స్యకారుడు మృతి చెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు.

    తిరువనంతపురం పెరుమాతురలోని ముత్యాలపోజి హార్బర్‌లో సోమవారం తెల్లవారుజామున పడవ బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది.

    మృతి చెందిన వ్యక్తిని పుత్తుకురిచ్చికి చెందిన కుంజుమోన్‌గా గుర్తించారు. గల్లైంతన వారిని బిజు, మందాస్, బిజుగా అధికారు చెప్పారు. వీరందరూ పుతుకురిచ్చికి చెందినవారని పోలీసులు చెప్పారు.

    నలుగురు ప్రయాణిస్తున్న ఫైబర్ బోటు తెల్లవారుజామున 4 గంటలకు సముద్రంలోకి వస్తుండగా హార్బర్ ప్రవేశ ద్వారం వద్ద బోల్తా పడింది.

    చీకటిగా ఉండడంతో ఈ ప్రమాదాన్ని ఇతర మత్స్యకారులు గమనించలేకపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.

    కేరళ

    హార్బర్‌ను అశాస్త్రీయంగా నిర్మించడం వల్ల ప్రమాదాలు పెరిగియ్: మత్స్యకారులు

    పడవ బోల్తా పడ్డ విషయం తెలుసుకున్న మత్స్యకారులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టి కుంజుమోన్‌ను వెలికితీశారు. అయితే అతను ఊపిరి పీల్చుకున్నప్పటికీ చిరాయింకీజు తాలూకా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

    సముద్రం అల్లకల్లోలంగా ఉందని, హార్బర్‌ను అశాస్త్రీయంగా నిర్మించడం వల్ల ప్రమాదాల తీవ్రత పెరిగిందని ఆ ప్రాంత మత్స్యకారులు తెలిపారు.

    గత తొమ్మిదేళ్లుగా ముత్యాలపోజి, సమీప సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారులు మునిగిపోయిన సంఘటనలు 6o కంటే ఎక్కువ ఉన్నాయని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు.

    హార్బర్ నిర్మాణం లోపభూయిష్టంగా ఉండడం వల్ల ముత్యాలపోజి వద్ద మునగ ఘటనలు పెరుగుతున్నాయని మత్స్యకారులు ఫిర్యాదులు చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ
    తాజా వార్తలు
    తిరువనంతపురం

    తాజా

    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్

    కేరళ

    కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఏకే ఆంటోనీ కొడుకు అనిల్, మోదీకి మద్దతుగా పార్టీకి రాజీనామా కాంగ్రెస్
    కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ విడుదల, రెండేళ్లుగా జైలులోనే ఉత్తర్‌ప్రదేశ్
    టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్‌లో మంటలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎయిర్ ఇండియా
    కేరళ: దేశంలోనే తొలిసారిగా తల్లిదండ్రులు కాబోతున్న టాన్స్‌జెండర్ జంట తల్లిపాలు

    తాజా వార్తలు

    తోషాఖానా కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట పాకిస్థాన్
    గిరిజన కూలీపై మూత్ర విసర్జన; నిందితుడు బీజేపీ వ్యక్తి అంటూ ప్రతిపక్షాల ఆరోపణ  మధ్యప్రదేశ్
    వైట్‌హౌస్‌లో దొరికిన తెల్ల పొడిపై క్లారిటీ, కొకైన్‌గా గుర్తింపు వైట్‌హౌస్
    కిల్లర్ మంచు పర్వతం 'నంగా పర్బత్'పై చిక్కుకుపోయిన పాకిస్థానీ ప్రొఫెసర్ పాకిస్థాన్

    తిరువనంతపురం

    రన్‌వేని తాకిన విమానం తోక భాగం; తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ కేరళ
    ఆపరేషన్ థియేటర్లలోకి 'హిజాబ్'‌కు ప్రత్యామ్నాయ దుస్తులను అనుమతించాలి: వైద్య విద్యార్థినులు  కేరళ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025