NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన టీఎంసీ.. ఈనెల 24న పోలింగ్
    తదుపరి వార్తా కథనం
    రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన టీఎంసీ.. ఈనెల 24న పోలింగ్
    ఈనెల 24న పోలింగ్

    రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన టీఎంసీ.. ఈనెల 24న పోలింగ్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 10, 2023
    01:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజ్యసభ స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను తృణముల్ కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నెల 24న బెంగాల్ లోని ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

    అభ్యర్థిత్వం ఖరారైన జాబితా వివరాలు :

    1. డెరెక్ ఒబ్రెయిన్, పశ్చిమ బెంగాల్

    2. డోలా సేన్, పశ్చిమ బెంగాల్

    3. ప్రదీప్ భట్టాచార్య, పశ్చిమ బెంగాల్

    4. సుస్మిత దేవ్, పశ్చిమ బెంగాల్

    5. శాంత ఛేత్రి, పశ్చిమ బెంగాల్

    6. సుఖేందు శేఖర్ రే, పశ్చిమ బెంగాల్ మరోవైపు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతో పాటు గోవా, గుజరాత్ లోని 10 రాజ్యసభ స్థానాలకు ఇప్పటికే ఎన్నికల నగారా మోగింది.

    బెంగాల్ లో 6, గుజరాత్‌లో 3, గోవాలో ఒక స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.

    DETAILS

    నామినేషన్ దాఖలు చేసేందుకు జులై 13 లాస్ట్ డేట్ : సీఈసీ

    జులై 24న పోలింగ్ జరిగిన తర్వాత రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతామని ఎన్నికల సంఘం గతంలోనే ప్రకటించింది.

    జులై 6న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. నామపత్రాలు దాఖలు చేసేందుకు జులై 13ను తుది గడువుగా ఈసీ నిర్ణయించింది.

    గుజరాత్ నుంచి బీజేపీ సభ్యులుగా ఎస్ జైశంకర్, దినేశ్ చంద్ర జెమల్‌భాయ్ అనవడియ, లోఖండ్‌వాలా జుగల్‌సింహ్ మాథుర్‌లు కొనసాగుతున్నారు. ప్రస్తుతం వారి పదవీ కాలం ఆగస్టు 18తో ముగుస్తుంది.

    మరోవైపు గోవా బీజేపీ సభ్యుడు వినయ్ పదవీ కాలం సైతం జులై 28తో ముగియనుంది.

    బెంగాల్ నుంచి ఒబ్రెయిన్, డోలాసేన్, ప్రదీప్ భట్టాచార్య, సుస్మిత దేవ్, శాంత ఛేత్రి, సుఖేందుల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో టీఎంసీ కొత్త అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తృణమూల్ కాంగ్రెస్

    We take great pleasure in announcing the candidatures of @derekobrienmp , @Dolasen7 , @Sukhendusekhar, @Samirul65556476 , @ChikPrakash , and @SaketGokhale for the forthcoming Rajya Sabha elections. May they persist in their dedication to serving the people and uphold Trinamool's…

    — All India Trinamool Congress (@AITCofficial) July 10, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పశ్చిమ బెంగాల్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    పశ్చిమ బెంగాల్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    'జై శ్రీరామ్ అన్నందుకే ఈ దారుణం'.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి భారతదేశం
    పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్ కోవిడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025