NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Poison gas leak : రాయల్ మెరైన్ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లో విషవాయువు లీక్.. 30 మంది కార్మికులకు అస్వస్థత
    తదుపరి వార్తా కథనం
    Poison gas leak : రాయల్ మెరైన్ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లో విషవాయువు లీక్.. 30 మంది కార్మికులకు అస్వస్థత
    రాయల్ మెరైన్ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లో విషవాయువు లీక్.. 30 మంది కార్మికులకు అస్వస్థత

    Poison gas leak : రాయల్ మెరైన్ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లో విషవాయువు లీక్.. 30 మంది కార్మికులకు అస్వస్థత

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 02, 2024
    01:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం గోకర్ణమఠంలో రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో విషవాయువు లీకేజీ ఘటనలో 30 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

    శనివారం ఉదయం కంపెనీలోని పైపులైన్ నుంచి విషవాయువు లీక్ అవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

    దీనివల్ల అక్కడ పని చేస్తున్న కార్మికుల్లో చాలామందికి శ్వాస సమస్యలు, కళ్లలో మండడం, ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపించాయి.

    విషయం తెలుసుకున్న వెంటనే బాధితులను నిజాంపట్నం, పిట్టవానిపాలెం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.

    Details

    ఈఘటనపై విచారణ ప్రారంభం

    అనంతరం మెరుగైన వైద్యం కోసం బాపట్ల, గుంటూరు ఆస్పత్రులకు తరలించారు. ఘటన స్థలంలో మాత్రమే లీకేజీ జరిగిందని అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా నిర్ధారించారు.

    పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ విషవాయువు లీకేజీకి యాజమాన్యం నిర్లక్ష్యం కారణమేమో అని పోలీసులు విచారణ ప్రారంభించారు.

    విషయం తెలుసుకున్న మంత్రి సత్యగాని ప్రసాద్ బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు అదేశాలకు జారీ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బాపట్ల
    ఇండియా

    తాజా

    Rain Alert : నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన తెలంగాణ
    Vizag Steel:విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు  విశాఖపట్టణం
    Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' దాడులకు సంబంధించిన కొత్త వీడియోను షేర్ చేసిన భారత సైన్యం  ఆపరేషన్‌ సిందూర్‌
    Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ జో బైడెన్

    బాపట్ల

    బాపట్లలో ఘోరం; 10వ తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మరో స్టూడెంట్  తాజా వార్తలు
    Bapatla: బాపట్లలో చెలరేగిన మంటలు.. రూ. 400 కోట్లమేర ఆస్తినష్టం అగ్నిప్రమాదం
    Cyclone Michaung: నేడు నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న మిచౌంగ్‌ తుపాను.. చెన్నైలో 5గురి మృతి  తుపాను
    Cyclone Michaung: బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన 'మిచౌంగ్' తుపాను  తుపాను

    ఇండియా

    Nobel Prize 2024 : రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి.. ముగ్గురు శాస్త్రవేత్తలకు గౌరవం నోబెల్ బహుమతి
    Andra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఆదాయం.. మద్యం షాపులకు 50వేల దరఖాస్తులు ఆంధ్రప్రదేశ్
    Ajay Jadeja: జామ్‌నగర్ రాజకుటుంబానికి అజయ్ జడేజా వారసుడు.. అధికారిక ప్రకటన విడుదల క్రికెట్
    DMart Q2 Results: డీమార్ట్ త్రైమాసిక ఫలితాలు.. లాభాల్లో 8శాతం వృద్ధి  వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025