NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Air India pilot: విమాన ల్యాండింగ్‌ తర్వాత విషాదం.. 28ఏళ్ల పైలట్ హఠాన్మరణం
    తదుపరి వార్తా కథనం
    Air India pilot: విమాన ల్యాండింగ్‌ తర్వాత విషాదం.. 28ఏళ్ల పైలట్ హఠాన్మరణం
    విమాన ల్యాండింగ్‌ తర్వాత విషాదం.. 28ఏళ్ల పైలట్ హఠాన్మరణం

    Air India pilot: విమాన ల్యాండింగ్‌ తర్వాత విషాదం.. 28ఏళ్ల పైలట్ హఠాన్మరణం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 10, 2025
    01:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 28ఏళ్ల పైలట్ అర్మాన్ గుండెపోటుతో మృతిచెందారు.

    బుధవారం శ్రీనగర్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానాన్ని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండ్ చేసిన అనంతరం ఆయన అస్వస్థతకు గురయ్యారు.

    డిస్పాచ్‌ ఆఫీస్‌కు వెళ్లిన వెంటనే కుప్పకూలిపోవడంతో తోటి సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

    విమాన ప్రయాణ సమయంలోనే అర్మాన్ వాంతులు చేసుకున్నారని, ల్యాండింగ్ అనంతరం నీరసంగా ఉన్నట్టు సిబ్బంది వెల్లడించారు.

    Details

    పైలెట్ మృతి ఎయిరిండియా తీవ్ర దిగ్బ్రాంతి

    అనంతరం గుండెపోటు రావడంతో సహోద్యోగులు తీవ్ర షాక్‌కు గురయ్యారు.

    పైలట్‌ అర్మాన్‌కు ఇటీవలే వివాహం జరిగినట్టు సమాచారం. ఈ ఘటనపై ఎయిరిండియా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, "అర్మాన్ ఆకస్మిక మరణం మమ్మల్ని శోకసంద్రంలోకి నెట్టింది.

    వారి కుటుంబానికి తాము అన్ని విధాలుగా తోడుంటాం. దయచేసి గోప్యత పాటించండి, ఊహాగానాలను వ్యాప్తి చేయకూడదని ఒక ప్రకటనలో పేర్కొంది.

    ఈ విషాద ఘటనతో పైలట్ల పని వేళలు, ఒత్తిడి మరోసారి చర్చనీయాంశమవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎయిర్ ఇండియా

    తాజా

    Russia-Ukraine Conflict: ఫలితమివ్వని రష్యా, ఉక్రెయిన్‌ చర్చలు.. యుద్ధ ఖైదీల మార్పిడికే పరిమితం ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Andhra News: రాజధాని నుంచి రాయలసీమకు యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించేందుకు ప్రణాళిక అమరావతి
    Pakistan: పాక్‌లో కలకలం.. మాలిర్ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరార్ పాకిస్థాన్
    NEET PG Exam 2025 : నీట్ పీజీ 2025 పరీక్ష వాయిదా.. NBEMS కీలక ప్రకటన  ఇండియా

    ఎయిర్ ఇండియా

    ఎయిర్ ఇండియాపై కొరడా ఝులిపించిన డీజీసీఏ.. భద్రతా విభాగాధిపతిపై సస్పెన్షన్ డీజీసీఏ
    హైదరాబాద్- దుబాయ్ విమానాన్ని హైజాక్ చేస్తామంటూ బెదిరింపు మెయిల్  హైదరాబాద్
    Canada :పన్నూన్ బెదిరింపులపై కెనడా సీరియస్..ఎయిర్ ఇండియాకు భద్రతను పెంచుతామని భారత్'కు హామీ కెనడా
    Air India: : అయోధ్యకి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం.. ఎప్పటి నుంచంటే? అయోధ్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025