NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Transfers of Teachers: భవిష్యత్‌లో ఉపాధ్యాయుల బదిలీలు.. కొత్త చట్టం దిశగా మార్గనిర్దేశాలు!
    తదుపరి వార్తా కథనం
    Transfers of Teachers: భవిష్యత్‌లో ఉపాధ్యాయుల బదిలీలు.. కొత్త చట్టం దిశగా మార్గనిర్దేశాలు!
    భవిష్యత్‌లో ఉపాధ్యాయుల బదిలీలు.. కొత్త చట్టం దిశగా మార్గనిర్దేశాలు!

    Transfers of Teachers: భవిష్యత్‌లో ఉపాధ్యాయుల బదిలీలు.. కొత్త చట్టం దిశగా మార్గనిర్దేశాలు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 07, 2025
    03:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల్లో వారి పనితీరును ప్రోత్సహించే పాయింట్లను ఇచ్చే ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ అమలు చేయాలని యోచిస్తోంది.

    త్వరలో ఈ వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం చట్టాన్ని రూపొందించనుంది.

    ఈ చట్టం వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఉపాధ్యాయుల పనితీరును ప్రోత్సహించేందుకు పాయింట్ల అంశం చేర్చేందుకు కసరత్తు జరుగుతోంది.

    Details

    అకడమిక్‌ సంవత్సరాల ప్రకారం బదిలీ విధానం

    1) ఉపాధ్యాయుల సర్వీసును అకడమిక్ సంవత్సరాల ప్రకారమే పరిగణనలోకి తీసుకుంటారు. కనీసం రెండేళ్ల సర్వీసు ఉన్నప్పుడు మాత్రమే వారు బదిలీ దరఖాస్తు చేయగలుగుతారు.

    2) ఒకే స్థలంలో ఎనిమిది సంవత్సరాలు పనిచేసినప్పుడు తప్పనిసరిగా బదిలీ చేస్తారు.

    3) ప్రధానోపాధ్యాయులకు 2, 5 సంవత్సరాల కాలవ్యధి అమలు చేయనున్నారు.

    4) మే 31 నాటికి ఉన్న ఖాళీల ఆధారంగా బదిలీలు చేయనున్నారు.

    5) ఈ చట్టం అమల్లోకి వస్తే, ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే బదిలీలు జరుగుతాయి, మధ్యలో టీచర్లను బదిలీ చేయడం సాధ్యం కాదని పేర్కొంటున్నారు.

    6) రాష్ట్రంలోని పాఠశాలలను ఏ, బీ, సీ, డీ విభాగాలుగా విభజించారు. కేటగిరీ - డీ బడులు ఎక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి.

    Details

     ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల అభిప్రాయాల సేకరణ 

    1) ఉత్తర్వులు-117 రద్దు చేసి, దాని స్థానంలో తాత్కాలికంగా మెమో జారీ చేయనున్నారు. ఇందులో క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయాలను సేకరిస్తారు.

    2) వైసీపీ ప్రభుత్వ హయాంలో విలీనమైన 3, 4, 5 తరగతులను వెనక్కి తీసుకొంటారు. వాటిని ఆయా గ్రామాల్లోని ప్రధాన పాఠశాలల్లో కలిపి నిర్వహిస్తారు.

    3) గ్రామ పంచాయతీకి ఒక మోడల్ ప్రాథమిక పాఠశాల ఏర్పాటుచేసి, తరగతికో టీచర్‌ను ఇవ్వనున్నారు.

    4) ప్రతి పాఠశాలను కొనసాగిస్తూ, పూర్వ ప్రాథమిక విద్య-1, 2తో పాటు 1, 2 తరగతులను కలిపి ఫౌండేషన్ బడులుగా నిర్వహిస్తారు.

    5) ఈ ఉత్తర్వుల తర్వాత ఉపాధ్యాయ పోస్టులను సర్దుబాటు చేసి, బదిలీలు చేపడతారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ఇండియా

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    ఆంధ్రప్రదేశ్

    Heavy Rains: అల్పపీడన ప్రభావం.. ఏపీలో స్కూళ్లకు సెలవు ప్రకటించిన అధికారులు భారీ వర్షాలు
    Amaravati: అమరావతిలో ప్రపంచ స్థాయి ప్రాజెక్టు.. దేశంలోనే తొలి పైప్డ్ గ్యాస్ రాజధాని! అమరావతి
    Alcohol prices: ఏపీలో మద్యం ప్రియులు పండుగలాంటి వార్త.. భారీగా తగ్గనున్న ధరలు! ఇండియా
    Andhra Pradesh: బలహీనమైన వాయుగుండం.. తీర ప్రాంతాలకు ఉపశమనం బంగాళాఖాతం

    ఇండియా

    IRCTC Andaman Tour 2025 : అండమాన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. న్యూ ఇయర్ సందర్భంగా IRCTC టూర్ ప్రత్యేక ప్యాకేజీ  హైదరాబాద్
    Raj-Uddhav Reunite: రాజకీయ శత్రువుల కలయిక.. పెళ్లి వేడుకల్లో కలుసుకున్న రాజ్-ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర
    Narendra Modi: కువైట్‌ పర్యటనలో ప్రధాని మోదీకి ప్రత్యేక గౌరవం నరేంద్ర మోదీ
    Delhi: చలి తీవ్రతతో దిల్లీ గజగజ.. రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025