NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Peddapalli: పెద్దపల్లిలో ఫుడ్‌ పాయిజన్‌.. ఇద్దరు మృతి, 17 మందికి అస్వస్థత 
    తదుపరి వార్తా కథనం
    Peddapalli: పెద్దపల్లిలో ఫుడ్‌ పాయిజన్‌.. ఇద్దరు మృతి, 17 మందికి అస్వస్థత 
    Peddapalli: పెద్దపల్లిలో ఫుడ్‌ పాయిజన్‌.. ఇద్దరు మృతి, 17 మందికి అస్వస్థత

    Peddapalli: పెద్దపల్లిలో ఫుడ్‌ పాయిజన్‌.. ఇద్దరు మృతి, 17 మందికి అస్వస్థత 

    వ్రాసిన వారు Stalin
    Feb 10, 2024
    07:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటలో విషాదం చోటుచేసుకుంది. ఇటుక బట్టీల యూనిట్‌లో కలుషిత ఆహారం తిని ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, 17మంది అస్వస్థతకు గురయ్యారు.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన కూలీలు గౌరెడ్డిపేట్‌లోని ఎంఎస్‌ఆర్‌ ఇటుక బట్టీ యూనిట్‌లో పని చేస్తూ ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు.

    యూనిట్ అధికారులు వారిని కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు, వారిలో ఇద్దరు చంద్రశేఖర్ బరిహా, లలిత చికిత్స పొందుతూ మరణించారు.

    నలుగురు కూలీల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 13 మంది కూలీలు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

    పెద్దపల్లి

    అస్వస్థకు గురైన వారిలో ముగ్గురు పిల్లలు 

    ఇదిలా ఉంటే, అస్వస్థకు గురైన వారిలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న నలుగురిని ఏఎంసీ ఆస్పత్రిలో చేర్పించారు.

    ఈ ఘటన గురించి తెలియగానే, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం స్థానికులను విచారించారు.

    అయితే అస్వస్థతకు గురైన వారి గురించి అక్కడ సూపర్వైజర్ పని చేస్తున్న మల్లేశం పోలీసులకు ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు.

    వారు కోడి పేగులు, కాళ్లు తిన్నారని, ఆ తర్వాత అస్వస్థకు గురయ్యారని వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పూర్తిస్థాయి విచారణ చేపట్టారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పెద్దపల్లి
    తాజా వార్తలు
    తెలంగాణ

    తాజా

    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం
    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ

    పెద్దపల్లి

    Malla RajiReddy: మవోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నూమూత! ఆంధ్రప్రదేశ్
    Telangana: మాజీ ఎమ్యెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూత   భారతదేశం

    తాజా వార్తలు

    Chiranjeevi: మెగాస్టార్‌కు శివ రాజ్‌కుమార్ శుభాకాంక్షలు.. చిరంజీవి ఇంట్లోనే భోజనం  చిరంజీవి
    Earthquake: కార్గిల్‌, మేఘాలయలో వరుస భూకంపాలు  మేఘాలయ
    Tata Punch: రూ. 17,000 పెరిగిన 'టాటా పంచ్' కారు ధర టాటా మోటార్స్
    Telangana cabinet: టీఎస్ స్థానంలో టీజీ.. ఈ నెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు... తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు  తెలంగాణ బడ్జెట్

    తెలంగాణ

    CM jagan : రేపు హైదరాబాద్‌‌కు సీఎం జగన్.. కేసీఆర్‌తో కీలక భేటీ ఆంధ్రప్రదేశ్
    IAS Officers Transfer: తెలంగాణంలో 26 మంది ఐఏఎస్‌లు బదిలీ! ఇండియా
    High Court: కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. సెలక్షన్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు హైకోర్టు
    Karimnagar: కరీంనగర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతి గొంతు కోసి పరార్ కరీంనగర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025