NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఇద్దరు మహిళల ఊపిరి నిలబెట్టిన రెస్క్యూ టీం
    ఇద్దరు మహిళల ఊపిరి నిలబెట్టిన రెస్క్యూ టీం
    1/2
    భారతదేశం 1 నిమి చదవండి

    ఇద్దరు మహిళల ఊపిరి నిలబెట్టిన రెస్క్యూ టీం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 10, 2023
    05:43 pm
    ఇద్దరు మహిళల ఊపిరి నిలబెట్టిన రెస్క్యూ టీం
    ఇద్దరు మహిళలను కాపాడిన రెస్క్యూటీం

    జమ్మూ కాశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలోని గురెజ్ సరిహద్దు ప్రాంతంలో హిమపాతం కారణంగా ఇద్దరు మహిళలు ప్రమాదంలో పడ్డారు. ఈ ఉదయం గురేజ్ తహసీల్‌లోని తులైల్ ప్రాంతంలోని మజ్‌గుండ్ గ్రామంలో తబస్సుమ్, షాజాదా అనే ఇద్దరు హిమపాతంలో చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే రెస్య్కూ టీం అపరేషన్ ప్రారంభించి ఇద్దరు మహిళలను సురక్షితంగా కాపాడారు. హిమపాతం కారణంగా ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని అధికారులు ధ్రువీకరించారు.

    2/2

    ఎత్తైన ప్రాంతాలలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

    J& K ఎత్తైన ప్రాంతాలలో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, హిమపాతం కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఖచ్చితంగా అవసరమైతే తప్ప అటువంటి ప్రాంతాలకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. ఎవరైనా ప్రమాదంలో చిక్కుకున్నట్లు గుర్తిస్తే వెంటనే రెస్య్కూ టీంకి సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    జమ్ముకశ్మీర్
    ప్రపంచం

    జమ్ముకశ్మీర్

    జమ్మూకాశ్మీర్‌లో తొలిసారిగా బయటపడిన లిథియం నిల్వలు ప్రపంచం
    అఫ్ఘానిస్థాన్, పాలస్తీనా కంటే అధ్వానంగా కశ్మీర్: ముఫ్తీ మెహబూబా ముఫ్తీ
    'కాశ్మీరీ పండిట్లను లెఫ్టినెంట్ గవర్నర్ 'బిచ్చగాళ్లు' అంటున్నారు', మోదీకి రాసిన లేఖలో రాహుల్ రాహుల్ గాంధీ
    జమ్ముకశ్మీర్‌లో జోషిమఠ్ తరహా పరిస్థితులు, రోజురోజుకు కుంగిపోతున్న 'దోడా' ప్రాంతం ఉత్తరాఖండ్

    ప్రపంచం

    ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఖాతాలకు యాక్సెస్, రెండేళ్ల తరువాత పునరుద్ధరణ ఫేస్ బుక్
    పేరుతో పాటు కొత్త కుటుంబంలో భాగమైన సిరియా భూకంప శిథిలాలలో జన్మించిన శిశువు భూకంపం
    1,000 మంది ఉద్యోగులను తొలగించనున్న యాహూ ఉద్యోగుల తొలగింపు
    టర్కిలో 21,000 చేరుకున్న మరణాలు అహర్నిశలు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్‌లు భూకంపం
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023