NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బిహార్: ఎల్‌జేపీ నేతను కాల్చి చంపిన దుండగులు 
    తదుపరి వార్తా కథనం
    బిహార్: ఎల్‌జేపీ నేతను కాల్చి చంపిన దుండగులు 
    బిహార్: ఎల్‌జేపీ నేతను కాల్చి చంపిన దుండగులు

    బిహార్: ఎల్‌జేపీ నేతను కాల్చి చంపిన దుండగులు 

    వ్రాసిన వారు Stalin
    Sep 27, 2023
    05:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బిహార్‌లోని గయాలో లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) నాయకుడు అన్వర్ ఖాన్‌ను పట్టపగలు దుండగులు కాల్చి చంపారు. ఆ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

    అన్వర్ ఖాన్ ఎల్‌జేపీ పశుపతి కుమార్ పారస్ వర్గానికి చెందిన నాయకుడు.

    ప్రస్తుతం ఆయన ఎల్‌జేపీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు.

    అన్వర్ ఖాన్ సెలూన్‌లో ఉండగా బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

    ఈ సంఘటన ఆ ప్రాంతంలో భయాందోళనలకు గురి చేసింది. తుపాకీ శబ్ధం విన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. దుకాణాదారులు షాపులను మూసివేశారు.

    అన్వర్ ఖాన్‌ హత్యను నిరసిస్తూ ఆయన మద్దతుదారులు, కుటుంబ సభ్యులు 82వ జాతీయ రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సెలూన్‌లో ఉండగా పట్టపగలు కాల్పులు

    Gaya: LJP Pashupati Paras faction leader Mohd. Anwar Ali Khan was shot dead by criminals in broad daylight. This incident took place on Wednesday (27 Sep) in Amas police station area. GT Road was jammed after the incident. (1/2) @GAYAPOLICEBIHAR pic.twitter.com/2KLC2OoZE8

    — iffat🌙 (@inaushabas) September 27, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిహార్
    లోక్ జనశక్తి పార్టీ/ ఎల్‌జేపీ
    తాజా వార్తలు

    తాజా

    RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన! సంజయ్ మల్హోత్రా
     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  8మంది  మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా
    Ceasefire: పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదు : రక్షణ శాఖ భారతదేశం

    బిహార్

    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్: లాలూ, రబ్రీ దేవి, మిసా భారతికి రూ.50వేల పూచీకత్తుపై బెయిల్ లాలూ ప్రసాద్ యాదవ్
    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు మరోసారి సమన్లు జారీ చేసిన సీబీఐ సీబీఐ
    స్టార్టప్‌తో రిక్షా పుల్లర్ అద్భుతం; ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలిస్తున్నాడు తాజా వార్తలు
    కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు  ఉష్ణోగ్రతలు

    లోక్ జనశక్తి పార్టీ/ ఎల్‌జేపీ

    Lok Janshakti Party: చిరాగ్, పశుపతిని కలిపేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చిరాగ్ పాశ్వాన్
    2024లో హాజీపూర్ స్థానం నుంచే పోటీ చేస్తా; చిరాగ్ పాశ్వాన్ సంచలన ప్రకటన చిరాగ్ పాశ్వాన్

    తాజా వార్తలు

    అమెరికాలోని ఖలిస్థానీల ప్రాణాలకు ముప్పు.. ఎఫ్‌బీఐ హెచ్చరిక  అమెరికా
    ఆసియా గేమ్స్ 2023: మొదటి రోజే.. 3 మెడల్స్‌తో ఖాతా తెరిచిన ఇండియా  ఆసియా క్రీడలు 2023
    నిజ్జర్ హత్యపై కెనడాకు నిఘా సమాచారాన్ని అందించిన అమెరికా ఇంటెలిజెన్స్.. న్యూయార్క్ టైమ్స్‌ వెల్లడి  అమెరికా
    టాటా మోటార్స్ నుంచి త్వరలో Nexon iCNG కారు విడుదల.. వివరాలు ఇవే..  టాటా మోటార్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025