NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దొంగతనం చేశాడనే అనుమానంతో మేనేజర్‌ను దారుణంగా కొట్టారు; ప్రభుత్వాస్పత్రిలో మృతదేహం 
    తదుపరి వార్తా కథనం
    దొంగతనం చేశాడనే అనుమానంతో మేనేజర్‌ను దారుణంగా కొట్టారు; ప్రభుత్వాస్పత్రిలో మృతదేహం 
    దొంగతనం చేశాడనే అనుమానంతో మేనేజర్‌ను దారుణంగా కొట్టారు; ప్రభుత్వాస్పత్రిలో మృతదేహం

    దొంగతనం చేశాడనే అనుమానంతో మేనేజర్‌ను దారుణంగా కొట్టారు; ప్రభుత్వాస్పత్రిలో మృతదేహం 

    వ్రాసిన వారు Stalin
    Apr 13, 2023
    04:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దొంగతనం చేశాడనే అనుమానంతో 32 ఏళ్ల వ్యక్తిని దారుణంగా కొట్టారు. అనంతరం అతని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో బయట పడేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో జరిగింది.

    శివమ్ జోహ్రీ (32) రవాణా వ్యాపారి బంకిమ్ సూరి వద్ద ఏడేళ్లుగా మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రాన్స్ పోర్టు కార్యాలయంలో మంగళవారం ప్రముఖ వ్యాపార సంస్థకు చెందిన కన్హియా హోజరీ పార్సిల్ కనిపించకుండా పోయింది.

    దొంగతనం చేశారనే అనుమానంతో యజమాని శివమ్ జోహ్రీపై దాడికి ఆదేశించాడు. దీంతో ట్రాన్స్ పోర్టు కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు శివమ్ జోహ్రీపై ఇనుప రాడ్లతో దాడి చేశారు.

    యూపీ

    పోస్టుమార్టం రిపోర్టు వస్తే మరింత సమాచారం

    ట్రాన్స్ పోర్టు కార్యాలయ ఉద్యోగులు శివమ్ జోహ్రీపై దాడి చేస్తున్నప్పుడు రికార్డయిన వీడియో వైరల్‌గా మారింది. ఆ దెబ్బలకు తట్టుకోలేక శివమ్ జోహ్రీ అరుస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనపడుతాయి.

    దెబ్బలు తాళలేక చనిపోయిన శివమ్ మృతదేహాన్ని మంగళవారం రాత్రి ప్రభుత్వాస్పత్రిలో వదిలేసి వెళ్లియారు.

    అయితే కుటుంబ సభ్యులు విద్యుదాఘాతంతో మరణించినట్లు పోలీసులకు చెప్పారు. శివమ్ మృతదేహాంపై గాయాలను చూసిన పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తును ప్రారంభించారు.

    విచారణలో అంతకుముందు జరిగిన తతంగం అంతా తెలిసిందని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తేగానీ, మరింత సమాచారం తెలుస్తుందని వెల్లడించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    శివమ్ జోహ్రీని కొడుతున్న దృశ్యాలు 

    Warning: Disturbing video

    In a UP shocker, 4 workers including a manager at a transport company were allegedly held captive, flogged and brutally tortured on suspicion of theft in Shahjahanpur district. Manager Shivam Johri (in the video) succumbed to the brutal torture. pic.twitter.com/ThH9lv23Oq

    — Piyush Rai (@Benarasiyaa) April 13, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    వైరల్ వీడియో
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    Vizianagaram: హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర? భగ్నం చేసిన పోలీసులు.. ఇద్దరు అరెస్ట్! విజయనగరం
    Gulzar House : యజమాని నిర్లక్ష్యమే కారణమా..? గుల్జార్ హౌస్ ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి! హైదరాబాద్
    Jyoti Malhotra: ఉగ్రదాడికి ముందు పహల్గాంలో యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా.. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి.. ఆపరేషన్‌ సిందూర్‌
    Nandi Awards: ఏపీలో మళ్లీ నంది అవార్డులు.. వైజాగ్‌ను ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి : కందుల దుర్గేష్ టాలీవుడ్

    ఉత్తర్‌ప్రదేశ్

    కృష్ణ జన్మభూమి వివాదం.. షాహీ ఈద్గా మసీదు వివాదాస్పదంలో సర్వేకు కోర్టు ఆదేశం భారతదేశం
    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి యోగి ఆదిత్యనాథ్
    దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు దిల్లీ
    ఎంవీ గంగా విలాస్: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ నరేంద్ర మోదీ

    వైరల్ వీడియో

    గుజరాత్‌లోని సింహాన్ని తరిమికొట్టిన కుక్కల గుంపు వైరల్ అవుతున్న వీడియో గుజరాత్
    వైరల్ వీడియోలో నెటిజన్లను ఆకర్షిస్తున్న 'కన్వర్టబుల్' ఆటో-రిక్షా భారతదేశం
    వైరల్‌గా మారిన మార్క్ జుకర్‌బర్గ్ ర్యాంప్ వాక్ ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    నాగ్‌పూర్‌: ఆరేళ్లబాలుడిపై వీధికుక్కల దాడి; వీడియో వైరల్  మహారాష్ట్ర

    తాజా వార్తలు

    అమృత్‌పాల్ సింగ్ ఎక్కడ? ఎలా తప్పించుకున్నాడు? పోలీసులకు చెప్పిన పాపల్‌ప్రీత్ సింగ్!  పంజాబ్
    డోక్లామ్ సమీపంలో చైనా భారీ సైనిక నిర్మాణాలు; భారత్ ఆందోళన  చైనా
    భారత్‌లో ముస్లింలను విస్మరిస్తే వారి జనాభా ఎలా పెరుగుతుంది?: నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్
    రైతులకు గుడ్ న్యూస్; ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే: ఐఎండీ అంచనా ఐఎండీ

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    కరోనా ఉద్ధృతి; దేశంలో కొత్తగా 4,435మంది వైరస్; 163 రోజుల్లో ఇదే అత్యధికం కరోనా కొత్త కేసులు
    జమ్ముకశ్మీర్: పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్
    'నన్నే కరుస్తావా'; పాము తల కొరికిన వ్యక్తి; వీడియో వైరల్ తమిళనాడు
    కాంగ్రెస్‌ను వీడటానికి రాహుల్ గాంధీనే కారణం: గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025