NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttar Pradesh: ముస్లిం ఎమ్మెల్యే ఆలయంలోకి వచ్చారని.. గంగాజలంతో శుద్ధి చేసిన హిందూ సంస్థలు 
    తదుపరి వార్తా కథనం
    Uttar Pradesh: ముస్లిం ఎమ్మెల్యే ఆలయంలోకి వచ్చారని.. గంగాజలంతో శుద్ధి చేసిన హిందూ సంస్థలు 
    Uttar Pradesh: ముస్లిం ఎమ్మెల్యే ఆలయంలోకి వచ్చారని.. గంగాజలంతో శుద్ధి చేసిన హిందూ సంస్థలు

    Uttar Pradesh: ముస్లిం ఎమ్మెల్యే ఆలయంలోకి వచ్చారని.. గంగాజలంతో శుద్ధి చేసిన హిందూ సంస్థలు 

    వ్రాసిన వారు Stalin
    Nov 28, 2023
    12:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కొన్ని ప్రాంతాల్లో మత విద్వేషానికి హద్దులు లేకుండా పోతున్నాయి. మతం అనేది తమ సంస్థకు ఆస్తిగా కొందరు భావిస్తున్నారు.

    ఈ భావన వల్ల కొన్ని అనూహ్య, విచిత్ర ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. అలాంటి ఘటనే తాజాగా ఉత్తర్‌ప్రదేశ్ సిద్ధార్థనగర్‌(Siddharthnagar)లో జరిగింది.

    యూపీ(Uttar Pradesh)లోని సిద్ధార్థనగర్ జిల్లా బల్వా గ్రామంలోని సామ్య మాత ఆలయ నిర్వాహకులు 'రామ్ కథ' ఒక కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా దుమారియాగంజ్‌(Domariaganj) ఎస్పీ ఎమ్మెల్యే సయ్యదా ఖాతూన్‌(Saiyada Khatoon)ను ఆహ్వానించారు.

    ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సయ్యదా ఖాతూన్‌ హాజరయ్యారు. ఎమ్మెల్యే ఆలయం నుంచి వెళ్లిపోయిన తర్వాత స్థానిక పంచాయతీ ప్రెసిడెంట్, కొన్ని ఇతర హిందూ సంస్థల సభ్యులు గుడిని సందర్శించారు.

    యూపీ

    ఎమ్మెల్యే రావడంతో ఆలయ పవిత్రత తిన్నది: పంచాయతీ అధ్యక్షుడు

    పంచాయతీ ప్రెసిడెంట్, హిందూ సంస్థలు ఆలయంలో గంగాజలం చల్లి, హనుమాన్ చాలీసా పారాయణం చేసి, సయ్యదా ఖాతూన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

    ఈ విషయమై బధ్ని చాఫా నగర్‌ పంచాయతీ అధ్యక్షుడు ధరమ్‌రాజ్‌ వర్మ మాట్లాడుతూ.. సామ్యమాత దేవాలయం అంటే భక్తులకు ఎంతో విశ్వాసమన్నారు. మాంసాహారి అయిన ఎమ్మెల్యే సందర్శన వల్ల ఈ ప్రదేశం పవిత్రత తిన్నట్లు చెప్పుకొచ్చారు.

    నగరపంచాయతీ అధ్యక్షుడు ధరమ్‌రాజ్‌ చేసిన ఈ ప్రకటనను పలువురు వ్యతిరేకిస్తున్నారు.

    హిందువు అయినా, ముస్లిం అయినా ఎవరైనా మాంసాహారం తీసుకోవచ్చని ప్రజలు అంటున్నారు. ఆలయానికి వచ్చే వారిని మాంసాహారో, శాకాహారో ఎలా గుర్తిస్తారని ప్రశ్నిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    ముస్లింలు
    ఎమ్మెల్యే
    సమాజ్‌వాదీ పార్టీ/ ఎస్పీ

    తాజా

    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్
    RBI dividend payout: కేంద్రానికి ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌.. రూ.2.69 లక్షల కోట్లు చెల్లించేందుకు నిర్ణయం  ఆర్ బి ఐ
    Harvard University: ట్రంప్ పరిపాలనపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం దావా   అమెరికా
    AP DSC: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ షెడ్యూల్‌ యథావిధిగా కొనసాగుతుంది.. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు  సుప్రీంకోర్టు

    ఉత్తర్‌ప్రదేశ్

    UP double murder: తల్లిని వేధిస్తున్నారని, తండ్రి, తాతను చంపిన యువకుడు  హత్య
    నోయిడా: భర్త చేతిలో హత్యకు గురైన లాయర్ భారతదేశం
    ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న వర్షం.. 24 గంటల్లో 19 మంది మృతి భారీ వర్షాలు
    ఉత్తర్‌ప్రదేశ్ జువెనైల్ హోమ్‌లో ఘోరం.. పిల్లలపై సూపరింటెండెంట్‌ దాష్టికం భారతదేశం

    ముస్లింలు

    'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్ ఫరూక్ అబ్దుల్లా
    భారత్‌లో ముస్లింలను విస్మరిస్తే వారి జనాభా ఎలా పెరుగుతుంది?: నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్
    రంజాన్ దాతృత్వ పంపిణీలో తొక్కిసలాట, 85మంది మృతి  వరల్డ్ లేటెస్ట్ న్యూస్
    4శాతం ముస్లిం రిజర్వేషన్లలపై రాజకీయ ప్రకటనలపై సుప్రీంకోర్టు అభ్యంతరం  సుప్రీంకోర్టు

    ఎమ్మెల్యే

    నాగాలాండ్ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా మహిళా ఎమ్మెల్యేల విజయం నాగాలాండ్
    బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో రూ.6కోట్లు స్వాధీనం; అరెస్టు చేసిన అధికారులు కర్ణాటక
    ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసు; అతిక్ అహ్మద్‌కు జీవిత ఖైదు విధించిన ప్రయాగ్‌రాజ్ కోర్టు ఉత్తర్‌ప్రదేశ్
    కాంగ్రెస్‌లో చేరిన జగదీష్ షెట్టర్; బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు  కర్ణాటక

    సమాజ్‌వాదీ పార్టీ/ ఎస్పీ

    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై రాజకీయ దుమారం బీబీసీ
    యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్: యూపీలో శాంతి‌భద్రతలపై అసెంబ్లీలో డైలాగ్ వార్ యోగి ఆదిత్యనాథ్
    రూ.20 లక్షల లంచం అడిగిన ఐపీఎస్; వీడియో షేర్ చేసిన అఖిలేష్ యాదవ్ ఉత్తర్‌ప్రదేశ్
    ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టుకు వెళ్లిన 14రాజకీయ పార్టీలు; ఏప్రిల్ 5న విచారణ సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025