NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Election 2024: మోదీ చరిత్ర తిరిగి రాస్తారా ?. కాంగ్రెస్ 1984 రికార్డ్ బీజేపీ పునరావృతం చేయగలదా? 
    తదుపరి వార్తా కథనం
    Election 2024: మోదీ చరిత్ర తిరిగి రాస్తారా ?. కాంగ్రెస్ 1984 రికార్డ్ బీజేపీ పునరావృతం చేయగలదా? 
    మోదీ చరిత్ర తిరిగి రాస్తారా ?. కాంగ్రెస్ 1984 రికార్డ్ బీజేపీ పునరావృతం చేయగలదా?

    Election 2024: మోదీ చరిత్ర తిరిగి రాస్తారా ?. కాంగ్రెస్ 1984 రికార్డ్ బీజేపీ పునరావృతం చేయగలదా? 

    వ్రాసిన వారు Stalin
    Jun 04, 2024
    08:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నరేంద్ర మోదీ మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారా ?- 12 ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు NDA మళ్ళి అధికారంలోకి వస్తుంది అని చెప్పాయి .

    మరోవైపు మోదీ నేతృత్వంలోని బీజేపీ కూటమి(ఎన్డీయే) ఈసారి 400 సీట్లు కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

    ''ఆబ్ కీ బార్ 400 పార్'' నినాదంతో బీజేపీ నేతలు ఎన్నికల బరిలో నిలిచారు.

    బీజేపీ సొంతగా 370కి పైగా స్థానాలు సాధించడంతో పాటు ఎన్డీయే కూటమి ఈ సారి 400+ స్థానాలను సాధిస్తుందని ప్రధాని మోదీతో సహా అమిత్ షా ఇతర ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

    Details 

    ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు . బీజేపీ గెలుస్తుందని అంచనా ..

    మూడు రోజుల క్రితం విడుదలైన పలు ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో బీజేపీ 400 స్థానాలు సాధిస్తుందని లెక్కలేశారు.

    ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా, ఇండియా TV-CNX - బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీయే) 401 స్థానాలను సాధిస్తుందని చెప్పింది.

    న్యూస్24-టుడేస్ చాణక్య - ఇది 400 సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేయగా, ABP న్యూస్-సి ఓటర్, జన్ కీ బాత్ మరియు న్యూస్ నేషన్ వరసగా 383, 392, 378 సీట్లు కైవసం చేసుకుంటుందని చెప్పింది.

    details 

    బీజేపీ గెలుపు పునరావృతం . ఈ రాష్ట్రాలు కీలకం .

    అయితే, ఈ సారి బీజేపీ ఈ రికార్డును మరోసారి పునరావృతం చేయాలని భావిస్తోంది.

    2024 ఎన్నికలు మొత్తం ఈ 400 సీట్ల చుట్టే తిరిగింది.

    ఈ మార్కు సాధించాలంటే బీజేపీ ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాలు కీలకం కానున్నాయి.

    ఈ రాష్ట్రాల్లో్ మిత్రపక్షాలతో కలిసి క్లీన్‌స్వీప్ చేస్తేనే సాధ్యపడుతుంది.

    వీటిలో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఎన్ని స్థానాలు సాధిస్తుందనే లెక్కపై ''400 పార్'' ఆధారపడి ఉంది.

    details 

    1984 లో కాంగ్రెస్ రికార్డ్ . బీజేపీ బ్రేక్ చేస్తుందా ?

    బీజేపీ చెబుతున్నట్లు 400 సీట్లు గెలుచుకుంటే రికార్డ్ అని చెప్పవచ్చు.

    అంతకుముందు 1984లో ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన మొదటి ఎన్నికలలో కాంగ్రెస్ ఈ రికార్డును సాధించింది.

    414 సాధించి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా అధికారం చేపట్టారు.

    ఇందిరాగాంధీ హత్య తర్వాత ఉవ్వెత్తున ఎగిసిన సానుభూతి పవనాల మధ్య కాంగ్రెస్ ఈ మార్కుని సాధించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్నికలు

    తాజా

    Etala Rajender: కాళేశ్వరం కమిషన్‌ విచారణలో ఈటల రాజేందర్‌: అన్ని విషయాలూ కేసీఆర్‌,హరీష్‌ దగ్గరే!  ఈటల రాజేందర్
    NEET PG 2025: నీట్-పీజీ 2025 వాయిదా - ఆగస్టు 3న పరీక్ష నిర్వహణకు సుప్రీంకోర్టు ఆమోదం  సుప్రీంకోర్టు
    2025 Suzuki V-Strom 800DE: భారత్ లో విడుదలైన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE.. రూ.10,30,000 ఎక్స్-షోరూమ్ ధర ఆటో మొబైల్
    Elon Musk: కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. మస్క్ పెట్టిన పోల్‌కు భారీ రెస్పాన్స్..  ఎలాన్ మస్క్

    ఎన్నికలు

    Mayawati: ఎన్నికల తర్వాతే పొత్తులు గురించి ఆలోచిస్తాం.. ఇప్పుడు ఒంటరిగానే: మాయావతి  మాయావతి
    Lok Sabha Elections 2024: మార్చి 13 తర్వాత లోక్‌సభ ఎన్నికలు  ఎన్నికల సంఘం
    ECI: అధికారుల బదిలీలపై రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఎన్నికల సంఘం
    BJP first List: ఫిబ్రవరి 29న 100మందితో బీజేపీ తొలి జాబితా విడుదల  బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025