NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన
    భారతదేశం

    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన

    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 31, 2023, 03:14 pm 1 నిమి చదవండి
    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన
    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి విశాఖపట్నం కొత్త రాజధాని కానుందని సీఎం జగన్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో తాను విశాఖకు షిఫ్ట్ కాబోతున్నట్లు వెల్లడించారు. మార్చి 3, 4 తేదీల్లో కొత్త రాజధాని విశాఖలో పెట్టుబడుల సదస్సును ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. సదస్సుకు వ్యాపారవేత్తలు, పెట్టబడిదారులను ఆహ్వానించారు. 2014లో ఆంధ్రప్రదేశ్-తెలంగాణ విడిపోయాక ఏడాదిపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉంది. 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఆంధ్రా ప్రభుత్వం కృష్ణా నది ఒడ్డున ఉన్న విజయవాడ-గుంటూరు ప్రాంతంలోని అమరావతిని కొత్త రాజధానిగా రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. అనంతరం కొన్ని నిర్మాణాలు కూడా చేపపట్టారు. తాజాగా రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మారున్నట్లు జగన్ ప్రకటించడం గమనార్హం.

    ఉగాది లోపు విశాఖకు రాజధాని తరలింపు

    త్వరలోనే విశాఖపట్నానికి రాజధాని తరలి వెళ్తుందని ఇప్పటికే చాలా సార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు మంత్రులు బోత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి చెప్పడంతో ఇక రాజధాని తరలింపు కార్యక్రమం ఉగాది లోపు ఉండొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. 2019లో ఆంధ్రప్రేదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2020లో సీఎం జగన్ మూడు రాజధానుల అంశాన్ని ప్రతిపాదించారు. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజాధానిగా చేయాలని నిర్ణయించారు. హైకోర్టు ఆదేశాలతో మూడు రాజధానుల విషయంలో జగన్ ప్రభుత్వం మధ్యలో కొంత వెనక్కి తగ్గినా, సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తోంది. అందుకే మళ్లీ మూడు రాజధానుల నినాదాన్ని వైసీపీ ఎత్తుకుంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    వై.ఎస్.జగన్
    ఆంధ్రప్రదేశ్
    ముఖ్యమంత్రి
    విశాఖపట్టణం

    తాజా

    2023 హోండా సిటీ కంటే 2023 హ్యుందాయ్ వెర్నా మెరుగైన ఎంపిక ఆటో మొబైల్
    టీమిండియా ప్లేయర్లకు స్వల్ప విరామం టీమిండియా
    ఎన్టీఆర్ 30: రాజమౌళి, ప్రశాంత్ నీల్ హాజరు, కథేంటో చెప్పేసిన కొరటాల శివ ఎన్టీఆర్ 30
    మార్చి 23న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్

    వై.ఎస్.జగన్

    ఫిబ్రవరి 27 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్: త్వరలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ: ఆ మంత్రులపై వేటు తప్పదా? ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు కన్నుమూత ఆంధ్రప్రదేశ్
    విశాఖపట్నంలో 'గ్లోబల్ టెక్ సమ్మిట్'- వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్ విశాఖపట్టణం

    ఆంధ్రప్రదేశ్

    విశాఖపట్నం: కుప్పకూలిన భవనం; ముగ్గురు మృతి; పుట్టినరోజ నాడే దుర్ఘటన విశాఖపట్టణం
    ఆంధ్రప్రదేశ్: జగనన్న గోరుముద్దలో రాగి జావ; విద్యార్థుల మేథో వికాసంపై ప్రభుత్వం ఫోకస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాపం సర్వేలదేనా? అవే జగన్‌ను తప్పుదారి పట్టించాయా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ

    ముఖ్యమంత్రి

    ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ భేటీ; టీఎస్‌పీఎస్సీని రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం! కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరిన సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    మేనిఫెస్టోలోని 98.6శాతం హామీలను నెరవేర్చాం: అసెంబ్లీలో సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేరు వాడుకొని రూ.కోట్లు కాజేసిన మాజీ రంజీ ప్లేయర్ ఆంధ్రప్రదేశ్

    విశాఖపట్టణం

    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే? ఎమ్మెల్సీ
    ముంచుకొస్తున్న తుఫాను, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఆంధ్రప్రదేశ్
    తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు! రైల్వే శాఖ మంత్రి
    కోడి కత్తి కేసు: జగన్ రావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023