NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ayodhya: 1949లో బాబ్రీ మసీదులో లభించిన శ్రీరాముడి విగ్రహాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? 
    తదుపరి వార్తా కథనం
    Ayodhya: 1949లో బాబ్రీ మసీదులో లభించిన శ్రీరాముడి విగ్రహాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? 
    Ayodhya: 1949లో బాబ్రీ మసీదులో లభించిన శ్రీరాముడి విగ్రహాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

    Ayodhya: 1949లో బాబ్రీ మసీదులో లభించిన శ్రీరాముడి విగ్రహాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? 

    వ్రాసిన వారు Stalin
    Jan 23, 2024
    05:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    Old Ram Idol: అయోధ్యలో రామాలయాన్ని సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభించారు.

    కర్ణాటకలోని బ్లాక్ గ్రానైట్ తో చేసిన శ్రీరాముడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించారు.

    ఈ క్రమంలో 1949లో బాబ్రీ మసీదులో బయటపడ్డ శ్రీరాముడి పాత విగ్రహాన్ని ఇప్పుడు ఏం చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది.

    అయితే ఈ ప్రశ్నకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి సమాధానం చెప్పారు.

    ఇన్నాళ్లు టెంట్ కింద పూజల అందుకున్న శ్రీరాముడి పాత విగ్రహాన్ని.. కొత్త విగ్రహం ముందు ఉంచుతామని చెప్పారు.

    పాత విగ్రహం కోసం గర్భగుడిలోని బాల రాముడి విగ్రహం సమీపంలోనే సింహాసనం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

    పాత విగ్రహానికి కూడా నిత్య పూజలు, హారతి, నైవేద్యాలను సమర్పించనున్నట్లు పేర్కొన్నారు.

    శ్రీరాముడు

    కొన్ని ఆచారాలను పూర్తి చేసిన తర్వాత గర్భగుడిలోకి పాత విగ్రహం

    రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ.. కొన్ని ఆచారాలను పూర్తి చేసిన తర్వాత.. శ్రీరాముడి పాత విగ్రహాన్ని గుడారం నుంచి ప్రధాన ఆలయానికి తీసుకువస్తారని చెప్పారు.

    1949లో బాబ్రీ మసీదు గోపురం కింద శ్రీరాముడి విగ్రహం కనిపించినట్లు అప్పట్లో ప్రత్యేక్షంగా చూసిన సాక్ష్యులు చెప్పారు.

    ఈ ఘటన రామ జన్మ భూమి వివాదాన్ని తారా స్థాయికి తీసుకెళ్లింది.

    హిందూ పక్షం వారు బాబ్రీ మసీదు గోపురం కింద శ్రీరాముడి విగ్రహాన్ని అదే ప్రాంతంలో కొలవడం ప్రారంభించారు.

    1992డిసెంబర్ 6న బాబ్రీ గోపురం కూల్చివేయడంతో కాంప్లెక్స్ లోనే తాత్కాలిక టెంట్ వేసి శ్రీరాముడి విగ్రహానికి పూజలు చేశారు.

    అప్పుటి నుంచి శ్రీరాముడి విగ్రహం టెంట్ కిందే పూజలు అందుకుంటోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అయోధ్య
    అయోధ్య రామాలయ ప్రారంభోత్సం
    మసీదు
    శ్రీరాముడు

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    అయోధ్య

    Prasad For Ram Mandir Ayodhya: అయోధ్యలో ప్రసాదం వండేది ఇతనే..డజను ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న చెఫ్  భారతదేశం
    Ayodhya Ram Mandir: 22న ఆ దేశంలో హిందూ ఉద్యోగులకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం  శ్రీరాముడు
    Ram Mandir: 32 ఏళ్ల క్రితం.. జనవరి 14న అయోధ్యలో మోదీ చేసిన ఈ ప్రతిజ్ఞ గురించి తెలుసా? నరేంద్ర మోదీ
    Shankaracharyas: రామాలయ ప్రతిష్టాపనకు నలుగురు శంకరాచార్యులు ఎందుకు రావట్లేదు? స్వామి నిశ్చలానంద ఏమన్నారు? నరేంద్ర మోదీ

    అయోధ్య రామాలయ ప్రారంభోత్సం

    Rahul Gandhi: అసోంలో ఉద్రిక్తత.. ఆలయంలోకి వెళ్లేందుకు రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరణ  రాహుల్ గాంధీ
    Ram mandir inauguration: పులకించిన భక్తజనం.. అయోధ్య రామాలయంలో వైభవంగా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ   శ్రీరాముడు
    అయోధ్య రామాలయ ప్రత్యేకతలు.. స్టీల్ వాడకుండా.. భూకంపాలు వచ్చినా తట్టుకునేలా నిర్మాణం  అయోధ్య
    PM Modi speech ayodhya: అయోధ్యకు మన రాముడు తిరిగొచ్చాడు: ప్రధాని మోదీ అయోధ్య

    మసీదు

    బక్రీద్ వేళ మసీదు ఎదుట ఖురాన్ దహనం చేసేందుకు పోలీసుల అనుమతి స్వీడన్
    పాకిస్థాన్: మసీదులో ఆత్మాహుతి దాడి; పోలీస్ ఆఫీసర్ మృతి  పాకిస్థాన్
    దద్దరిల్లిన సిరియా.. బాంబు పేలుడుతో ఆరుగురు దుర్మరణం, 20 మందికిపైగా గాయాలు సిరియా
    Krishna Janambhoomi case: షాహీ ఈద్గా మసీదు స్థలంలో శాస్త్రీయ సర్వే చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్  సుప్రీంకోర్టు

    శ్రీరాముడు

    'త్వరలోనే లక్నో పేరు 'లక్ష్మణ్ నగరి'గా మార్పు', యూపీ డిప్యూటీ సీఎం ప్రకటన లక్నో
    కెనడాలో రామమందిరంపై దుండగుల దాడి; గోడలపై మోదీకి వ్యతిరేకంగా నినాదాలు కెనడా
    'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్ ఫరూక్ అబ్దుల్లా
    శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణ పనులు.. ఫోటోలు విడుదల అయోధ్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025