NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Passengers jump from the moving Train: రైలులో మంటలంటూ వదంతులు.. బ్రిడ్జిపై నుంచి దూకేసిన ప్రయాణికులు
    తదుపరి వార్తా కథనం
    Passengers jump from the moving Train: రైలులో మంటలంటూ వదంతులు.. బ్రిడ్జిపై నుంచి దూకేసిన ప్రయాణికులు
    రైలులో మంటలంటూ వదంతులు.. బ్రిడ్జిపై నుంచి దూకేసిన ప్రయాణికులు

    Passengers jump from the moving Train: రైలులో మంటలంటూ వదంతులు.. బ్రిడ్జిపై నుంచి దూకేసిన ప్రయాణికులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 11, 2024
    03:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తాము ప్రయాణిస్తున్న రైలులో మంటలు చెలరేగాయంటూ వచ్చిన వదంతులు నమ్మి, బ్రిడ్జిపై నుంచి ప్రయాణికులు దూకేశారు.

    ఈ నేపథ్యంలో 18 మంది ప్రయాణికులు యూపీలోని రైల్వే బ్రిడ్జిపై నుంచి కిందకు దూకారు.

    ఇందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండగా, 12 మందికి గాయాలయ్యాయి.

    ఈ ఘటన హౌరా నుంచి అమృత్‌సర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో చోటు చేసుకుంది.

    ప్రస్తుతం గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

    Details

    బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటాం

    జనరల్ కోచ్‌లోని అగ్నిమాపక యంత్రాన్ని ఎవరో స్విచ్ ఆన్ చేయడంతో ఈ గందరగోళం తలెత్తిందని రైల్వే సిబ్బంది తెలిపారు.

    మంటలను ఆర్పే యంత్రాల ద్వారా కోచ్‌లో పొగలు వ్యాపించాయని అధికారులు నిర్ధారించారు

    రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఖచ్చితమైన కారణం కనుగోనడానికి, బాధ్యులను గుర్తించడానికి దర్యాప్తు ప్రారంభించిందని రైల్వే సిబ్బంది పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రైలు ప్రమాదం
    అగ్నిప్రమాదం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    రైలు ప్రమాదం

    భారత్‌కు ప్రపంచ నేతల సానుభూతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పుతిన్, ఫుమియో ఒడిశా
    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ  ఒడిశా
    ఒడిశా విషాదం జరిగిన ట్రాక్‌పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం  ఒడిశా
    ఒడిశా: బార్‌గఢ్‌లో మరో రైలు ప్రమాదం  ఒడిశా

    అగ్నిప్రమాదం

    Harbour fire: 'ఫిషింగ్‌ హార్బర్‌' ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. స్పందించిన పవన్ వైజాగ్
    Ireland : ఐర్లాండ్ వాసుల అగ్గి బీభత్సం.. ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ మీద దాడి, మంటల్లో బస్సులు ఐర్లాండ్
    Karachi: షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి  పాకిస్థాన్
    Surat Fire Accident: సూరత్ కెమికల్ ప్లాంట్‌లో మంటలు.. గాయపడిన 24 మంది కార్మికులు  గుజరాత్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025