NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ram Mandir: 32 ఏళ్ల క్రితం.. జనవరి 14న అయోధ్యలో మోదీ చేసిన ఈ ప్రతిజ్ఞ గురించి తెలుసా?
    తదుపరి వార్తా కథనం
    Ram Mandir: 32 ఏళ్ల క్రితం.. జనవరి 14న అయోధ్యలో మోదీ చేసిన ఈ ప్రతిజ్ఞ గురించి తెలుసా?
    Ram Mandir: 32 ఏళ్ల క్రితం.. జనవరి 14న అయోధ్యపై మోదీ చేసిన ఈ ప్రతిజ్ఞ గురించి తెలుసా?

    Ram Mandir: 32 ఏళ్ల క్రితం.. జనవరి 14న అయోధ్యలో మోదీ చేసిన ఈ ప్రతిజ్ఞ గురించి తెలుసా?

    వ్రాసిన వారు Stalin
    Jan 14, 2024
    03:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ రోజు కోసం దేశవ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి.

    అయోధ్య రామాలయ నిర్మాణ ప్రయాణంలో 14 జనవరి 1992వ తేదీకి ప్రత్యేకమైన స్థానం స్థానం ఉంది.

    దాదాపు 32ఏళ్ల క్రితం నరేంద్ర మోదీ.. ఇదే రోజున ఒక ప్రతిజ్ఞ చేశారు.

    1992లో ఇదే రోజున నరేంద్ర మోదీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఏక్తా యాత్రలో భాగంగా అయోధ్యలోని రామజన్మభూమికి వచ్చారు.

    ఆ సమయంలో శ్రీరాముడి విగ్రహం టెంట్ కింద ఉండేది. ఈ క్రమంలో టెంట్ కింద ఉన్న శ్రీరాముడినే మోదీ దర్శించుకున్నారు.

    మోదీ

    32ఏళ్ల తర్వాత నెరవేరుతున్న మోదీ సంకల్పం

    టెంట్ కింద ఉన్న శ్రీరాముడి దర్శించుకున్న సమయంలో మోదీని ఓ విలేకరి ఓ ప్రశ్న అడిగాడు.

    మళ్లీ అయోధ్యకు ఎప్పుడొస్తారని 32ఏళ్ల విలేకరి అడగ్గా.. శ్రీరాముడి గుడి కట్టిన తర్వాతే తిరిగి వస్తానని చెప్పారు.

    చెప్పిన విధంగానే ఆగస్ట్ 5, 2020న అయోధ్య రామాలయ భూమి పూజ కోసం ప్రధాని హోదాలో అయోధ్యకు వచ్చారు.

    32 ఏళ్ల తర్వాత.. ఆ నాటి నరేంద్ర మోదీ సంకల్పం నెరవేరింది. రామజన్మభూమిలో శ్రీరాముడి కోసం గొప్ప ఆలయం సిద్ధంగా ఉంది.

    1992లో ఆర్‌ఎస్‌ఎస్ మాజీ ప్రచారక్, అప్పటి గుజరాత్ బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీ మనోహర్ జోషితో కలిసి నరేంద్ర మోదీ ఏక్తా యాత్ర చేపట్టారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అయోధ్య
    నరేంద్ర మోదీ
    తాజా వార్తలు

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    అయోధ్య

    'త్వరలోనే లక్నో పేరు 'లక్ష్మణ్ నగరి'గా మార్పు', యూపీ డిప్యూటీ సీఎం ప్రకటన లక్నో
    'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్ ఫరూక్ అబ్దుల్లా
    శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణ పనులు.. ఫోటోలు విడుదల శ్రీరాముడు
    అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు తేదీ ఖరారు; ప్రధాని మోదీకి ఆహ్వానం  నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    PM MODI : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ.. స్వామిని ఏం కోరుకున్నాంటే తిరుమల తిరుపతి
    Modi Road Show: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌షో.. భారీగా తరలివచ్చిన శ్రేణులు ప్రధాన మంత్రి
    Uttarakhand tunnel: ఉత్తరకాశీ సొరంగం కార్మికులతో మాట్లాడిన ప్రధాని మోదీ  ఉత్తరాఖండ్
    Ration card: రేషన్ కార్డు దారులకు శుభవార్త.. PMGKAY పొడగింపు కేంద్ర ప్రభుత్వం

    తాజా వార్తలు

    Balakrishna: 'బాలయ్య బంగారం'.. మోకాళ్ల మీద కూర్చొని అభిమానితో..  నందమూరి బాలకృష్ణ
    Lalit Modi: నా కెరీర్‌ను ముగించేస్తానని లలిత్ మోదీ బెదిరించాడు: ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్  ఐపీఎల్
    Tollywood director: గుండెపోటుతో టాలీవుడ్ దర్శకుడు మృతి  టాలీవుడ్
    Guntur Kaaram First Review: 'గుంటూరు కారం' ఫస్ట్ రివ్యూ.. డైలాగ్స్, యాక్షన్‌తో మహేష్ అదుర్స్ గుంటూరు కారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025