NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ghaziabad: బాలికపై తల్లి ప్రియుడు అత్యాచారం, చిత్రహింసలు..ఆ తర్వాత ఏం జరిగిందంటే..! 
    తదుపరి వార్తా కథనం
    Ghaziabad: బాలికపై తల్లి ప్రియుడు అత్యాచారం, చిత్రహింసలు..ఆ తర్వాత ఏం జరిగిందంటే..! 
    బాలికపై తల్లి ప్రియుడు అత్యాచారం, చిత్రహింసలు..ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

    Ghaziabad: బాలికపై తల్లి ప్రియుడు అత్యాచారం, చిత్రహింసలు..ఆ తర్వాత ఏం జరిగిందంటే..! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 12, 2024
    08:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఘజియాబాద్'లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.ఓ మహిళ తన ఇద్దరి పిల్లలతో స్థానికంగా నివాసం ఉంటుంది.

    కొన్నేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఆమె మరొకరితో సహజీవనం చేస్తోంది.అయితే,ఆమె లేని సమయంలో కామాంధుడు పదేళ్ల అమాయక బాలికపై చాలాసార్లు అత్యాచారానికి తెగబడ్డాడు.

    అంతేకాకుండా ఆ బాలిక సోదరుడి(13)పై కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

    ఈ విషయాన్ని పిల్లలు తల్లికి చెబితే..కామాంధుడికి బుద్ధి చెప్పాల్సింది పోయి..ఆ కసాయి తల్లి పిల్లల్నే చిత్రహింసలకు గురిచేసింది.

    దీంతో ఆమె పెట్టె హింస తట్టుకోలేక పిల్లలిద్దరూ ఇంట్లో నుంచి పారిపోయారు.

    ఆలా దిల్లీ వీధుల్లో తిరుగుతున్న బాలికను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

    అనంతరం బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీడబ్ల్యూసీ)కి అప్పగించారు.బాలిక వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు తేలింది.

    Details 

    వ్యభిచారం కూపంలోకి నెడుతుందన్నభయంతో..

    ఆమె నుంచి పోలీసులు వివరాలు సేకరించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

    బాలిక తండ్రి మరణం తరువాత,ఆమె తల్లి రాజు అనే వ్యక్తితో సహజీవనం చేస్తూ ఉండేది.తల్లి లేని సమయంలో బాలికపై రాజు పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

    ఈ విషయాన్ని తల్లికి చెప్పిన ఆమె రాజుకే సపోర్ట్ చెయ్యడమే కాకుండా బిడ్డల్ని చిత్రహింసలకు గురి చేసింది.

    దీంతో బాలుడు ముందుగా ఇంట్లో నుంచి పారిపోగా.. బాలిక మాత్రం జనవరి 20న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.

    తన తల్లి ఎక్కడ తనను వ్యభిచారం కూపంలోకి నెట్టేస్తుందేమో అన్న భయంతో ఇంట్లో నుంచి పారిపోయినట్లు బాలిక పోలీసులకు తెలిపింది.

    బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు..తల్లి,ప్రియుడు రాజును అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    దిల్లీ

    Suhani Bhatnagar: 'దంగల్‌'లో అమీర్ ఖాన్ కూతురు కన్నుమూత  బాలీవుడ్
    Farmers Protest: నేడు రైతులతో కేంద్రం నాలుగో దఫా  చర్చలు.. MSPపై ఆర్డినెన్స్‌కు అన్నదాతల డిమాండ్  తాజా వార్తలు
    JP Nadda: బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడిగింపు  జేపీ నడ్డా
    Farmers Protest: రైతులతో కేంద్రం చర్చలు విఫలం.. రేపు మళ్లీ 'చలో దిల్లీ' మార్చ్  కేంద్ర ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025