NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / మీ ఇంటికి వీగన్ అతిథులు వచ్చారా? వారికి ఎలాంటి ఆహారాలు అందించాలో తెలుసుకోండి 
    తదుపరి వార్తా కథనం
    మీ ఇంటికి వీగన్ అతిథులు వచ్చారా? వారికి ఎలాంటి ఆహారాలు అందించాలో తెలుసుకోండి 
    వీగన్స్ అతిథులను ఇంప్రెస్ చేసే ఆహారాలు

    మీ ఇంటికి వీగన్ అతిథులు వచ్చారా? వారికి ఎలాంటి ఆహారాలు అందించాలో తెలుసుకోండి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 03, 2023
    10:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వీగనిజం ఇప్పుడు పాపులర్ ట్రెండ్ గా మారిపోయింది. వీగన్స్ వేగంగా పెరిగిపోతున్నారు.

    ఇంతకీ వీగనిజం అంటే ఏమిటి? మీ ఇంటికి వీగన్స్ అతిథులుగా వస్తే ఎలాంటి ఆహారాలు అందించాలో ఇక్కడ తెలుసుకుందాం.

    వీగనిజం అంటే? సాధారణంగా శాఖాహారులు అంటే మాంసం తినని వారని అర్థం.

    అలాగే జంతువుల నుండి తయారైన ఎలాంటి వస్తువులను వీళ్ళు వాడరు. తినరు.

    మాంసాహారంతో పాటు జంతు సంబంధిత పదార్థాలు కలిసిన ఆహారాలను ముట్టుకోని వాళ్లను, అలాంటి వస్తువులను వాడని వాళ్లను వీగన్స్ అంటారు.

    Details

    చనా మసాలా 

    నార్త్ ఇండియా కు చెందిన వంటకమైన చనా మసాలా పూర్తిగా వీగన్ పదార్థాలతో తయారవుతుంది.

    బఠానీ గింజలు, వెల్లుల్లి, టమాట, అల్లం, ఉల్లిపాయ ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలతో ఈ కూరను తయారుచేస్తారు.

    వీగన్స్ కోసం వండేటప్పుడు దీనిలో నెయ్యి వేయకుండా ఏదైనా మొక్కలకు సంబంధించిన నూనెతో తయారు చేయడం మంచిది. కూర తయారయ్యాక పూరి చేసుకుని తింటే చాలా బాగుంటుంది.

    మసాలా దోస:

    మసాలా దోశ పూర్తిగా శాకాహారంతో తయారవుతుంది. దీనికోసం పప్పులు, బంగాళదుంప, ఉల్లిపాయ ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలు అవసరం అవుతాయి.

    దోస రెడీ అయ్యాక వేరుశనగలతో చేసిన చట్నీ ఇంకా సాంబార్ తో హ్యాపీగా ఆరగించవచ్చు.

    Details

    గారెలు

    సౌత్ ఇండియాలో గారెలు చాలా ఫేమస్. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో గారెలు తినడం చాలామందికి అలవాటు. వీటిని వడలు అని కూడా అంటారు.

    పప్పులతో గారెలు తయారుచేసి వేరుశెనలతో చేసిన చట్నీ, సాంబారుతో గారెలను ఆరగించవచ్చు.

    తెప్ల:

    గుజరాతి వంటతమైన తెప్లాను గోధుమపిండి, శనగపిండి, పసుపు, కారం, జీలకర్ర, మెంతి ఆకులు కలిపి పిండి తయారు చేస్తారు.

    ఈ పిండితో రొట్టెలు చేసి చట్నీ లేదా పచ్చడితో ఆరగిస్తారు. ఇందులో మెంతి ఆకులు ప్రధాన ఆహార పదార్ధంగా ఉంటుంది కాబట్టి వీటి రుచి కొత్తగా ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆహారం
    జీవనశైలి

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు! హైదరాబాద్

    ఆహారం

    భారతదేశ చిరుతిళ్ళకు ర్యాంకులు:అత్యంత దరిద్రమైన తిండిగా టాప్ లో దహీ పూరి  లైఫ్-స్టైల్
    హై బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవాలంటే ఈ ఆహారాలను తీసుకోండి  ఆరోగ్యకరమైన ఆహారం
    ఆహారం జీర్ణం కాక ఇబ్బందులు పడుతున్నారా? మీ జీర్ణశక్తిని ఈ విధంగా పెంచుకోండి  జీవనశైలి
    Food: ఈ పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదని మీకు తెలుసా? జీవనశైలి

    జీవనశైలి

    జాతీయ పోషకాహార వారోత్సవాలు: మిల్లెట్స్ పై ఫోకస్ తో ఫుడ్ ఫెయిర్ నిర్వహిస్తున్న గ్లాన్స్ ఆహారం
    Food: ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఖచ్చితంగా ఎందుకు తినాలి? తినకపోతే ఏమవుతుంది?  ఆహారం
    బరువు పెరుగుతామనే భయం లేకుండా స్వీట్స్ ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసుకోండి  ఆహారం
    ఆహారానికి సంబంధించిన విషయాల్లో మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసే గిన్నిస్ రికార్డ్స్  ఆహారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025