NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వకండి.. షియోమీ మాజీ సీఈఓ
    తదుపరి వార్తా కథనం
    పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వకండి.. షియోమీ మాజీ సీఈఓ
    స్మార్ట్ ఫోన్స్ కు పిల్లలు దూరంగా ఉండాలని చెప్పిన షియోమీ మాజీ సీఈఓ

    పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వకండి.. షియోమీ మాజీ సీఈఓ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 21, 2023
    08:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వకూడదని ఇప్పటికే చాలామంది నిపుణులు, వైద్యులు చెప్పారు. చిన్న వయస్సులోనే పిల్లలు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం వల్ల వారికి మానసికంగా ఎనో దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.

    తాజాగా ఓ స్మార్ట్ ఫోన్ సీఈఓనే తల్లిదండ్రులను పిల్లలకు ఫోన్స్ ఇవ్వకూడదని చెప్పడం గమనార్హం.

    స్మార్ట్ ఫోన్స్ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త పాటించాలని షియోమీ ఇండియా కంపెనీ మాజీ సీఈఓ కుమార్ జైన్ వెల్లడించారు.

    స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్ లు పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతిస్తుందో ఆయన వివరించారు. దీనిపై యూఎస్ కు చెందిన సపియన్ ల్యాబ్ అధ్యయనం చేసిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన తన లింక్‌డిన్‌లో పోస్టు చేశాడు.

    Details

    స్మార్ట్ ఫోన్స్ కు పిల్లలు దూరంగా ఉండాలి

    పదేళ్ల వయస్సులోనే పిల్లలు స్మార్ట్ ఫోన్స్ కు అలవాటు పడితే పెద్దయ్యాక మహిళలైతే 70శాతం, అదే పురుషులైతే 50శాతం దాకా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని పేర్కొన్నారు.

    ఇదే విషయాన్ని యూఎస్ నివేదిక స్పష్టం చేసిందని కుమార్ జైన్ వెల్లడించారు.

    పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, ఇలాంటి విషయాన్ని తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

    బాల్యం చాలా విలువైందని, ఆ సమయాన్ని వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే అంశాలపై కేంద్రీకరించాలని ఆయన సూచించారు.

    పిల్లలను మాత్రం స్మార్ట్‌ ఫోన్‌లకు సాధ్యమైనంత దూరంగా ఉంటే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్మార్ట్ ఫోన్
    ఫోన్

    తాజా

    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్

    స్మార్ట్ ఫోన్

    సరికొత్త OPPO Find X6 సిరీస్ పూర్తి స్పెసిఫికేషన్‌ల గురించి తెలుసుకుందాం చైనా
    ఫిబ్రవరి 10న విడుదల కానున్న Realme కోకా-కోలా స్మార్ట్‌ఫోన్ ఎడిషన్ టెక్నాలజీ
    కేరళలో మరో మూడు నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు ఎయిర్ టెల్
    భారతదేశంలో విడుదల కాబోతున్న Infinix ZERO 5G 2023 సిరీస్ ఫ్లిప్‌కార్ట్

    ఫోన్

    2023లో 5G సేవతో OTA అప్‌డేట్‌ను విడుదల చేయనున్న గూగుల్ గూగుల్
    పిల్లల కోసం ప్రత్యేకంగా Tab M9ని లాంచ్ చేసిన Lenovo టెక్నాలజీ
    Realme 10 vs Redmi Note 12 ఏది సరైన ఎంపిక ఆండ్రాయిడ్ ఫోన్
    iOS వినియోగదారుల కోసం కెమెరా మోడ్‌ను ప్రవేశపెట్టనున్న వాట్సాప్ వాట్సాప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025