NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం
    తదుపరి వార్తా కథనం
    బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం
    టారిఫ్ పెంచడం వలన నిధులు ఆగే ప్రమాదం

    బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 02, 2023
    08:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర బడ్జెట్ 2023కి ముందు, నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచే సుంకాల గురించి తాను భయపడుతున్నానని, భారతదేశాన్ని ఇటువంటి చర్యలు అధిక ఖర్చుతో కూడిన దేశంగా మారుస్తుందని. చైనాకు ప్రత్యామ్నాయంగా మారడం మరింత సవాలుగా మారనుందని, టారిఫ్‌లను పెంచడం వలన భారతదేశంలోకి వచ్చే నిధులు ఆగిపోయే అవకాశం ఉందని మాజీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

    విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI) వ్యతిరేకంగా విధానాలను రూపొందించాలి. భారతదేశంలో నిరుద్యోగిత రేటు నవంబర్‌లో 7.7% నుండి 8%కి పెరిగింది. అక్టోబర్‌లో పట్టణ భారతదేశంలో నిరుద్యోగం గణనీయంగా పెరిగింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నుండి ఈ డేటా సేకరించబడింది.

    ఆర్ బి ఐ

    ఉత్పాదక నైపుణ్యాన్ని పెంచే ప్రయత్నంలో PLI పథకాన్ని ప్రకటించిన KENDRAM

    భారతదేశం ఉత్పాదక నైపుణ్యాన్ని పెంచే ప్రయత్నంలో, కేంద్రం 2020లో ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకాన్ని ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా, భారతదేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం బహుళ రంగాలలో పథకాలను రూపొందించింది. భారతదేశ తయారీ సామర్థ్యాలు, ఎగుమతులను మెరుగుపరచడానికి రూ. 1.97 లక్షల కోట్లతో వైట్ గూడ్స్, టెలికాం మరియు ఆటో కాంపోనెంట్స్‌తో సహా 14 రంగాలకు PLI పథకాన్ని ప్రకటించారు. ఇప్పటి వరకు 650 దరఖాస్తులు వచ్చాయి

    అయితే, ఈ పథకం కింద కేంద్రం అందిస్తున్న సబ్సిడీలపై రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాయితీ అవసరం లేని విషయంలో కేంద్రం సబ్సిడీలు ఇస్తోందని రాజన్ అన్నారు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఫైనాన్స్
    భారతదేశం
    నరేంద్ర మోదీ

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    ఫైనాన్స్

    2022 లో IRDAI తీసుకున్న సానుకూల మార్పులు భారతదేశం

    భారతదేశం

    రామానుజన్ నంబర్ 1729 కి ఉన్న విశేషం తెలుసుకోవాల్సిందే సినిమా
    మంచి ఉద్యోగం వదులుకోని.. సన్యాసిగా మారుతున్న యువ శాస్త్రవేత్త భారతదేశం
    PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు వ్యాపారం
    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ రాజస్థాన్

    నరేంద్ర మోదీ

    ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి' ఉక్రెయిన్
    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ గుజరాత్
    కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా? చంద్రబాబు నాయుడు
    మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్ గుజరాత్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025