NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ఇండియాలో వన్ ప్లస్ నార్డ్ CE3 5G అమ్మకాలు ఈరోజు నుండే ప్రారంభం 
    తదుపరి వార్తా కథనం
    ఇండియాలో వన్ ప్లస్ నార్డ్ CE3 5G అమ్మకాలు ఈరోజు నుండే ప్రారంభం 
    ఇండియాలో వన్ ప్లస్ నార్డ్ CE3 5G అమ్మకాలు ప్రారంభం

    ఇండియాలో వన్ ప్లస్ నార్డ్ CE3 5G అమ్మకాలు ఈరోజు నుండే ప్రారంభం 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 04, 2023
    11:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో వన్ ప్లస్ నార్డ్ CE3 5G అమ్మకాలు ఈరోజు మొదలు కానున్నాయి.

    8GB/128GB గల స్మార్ట్ ఫోన్ ధర 26,999రూపాయలుగా ఉంటే, 12GB/256GB మోడల్ ఖరీదు 28,999 రూపాయలుగా ఉంది.

    అమెజాన్ లో ఈరోజు మద్యాహ్నం 12గంటల నుండి అమ్మకానికి అందుబాటులో ఉండనున్నాయి.

    వన్ ప్లస్ నార్డ్ CE3 5G ఫోన్ ఫీఛర్స్:

    6.7అంగుళాల Full HD+ AMOLED డిస్ ప్లే స్క్రీన్ కలిగి ఉన్న ఈ ఫోన్, 50MP (OIS) Sony IMX890 గల ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్, 2MP మాక్రో కెమెరాను కలిగి ఉంది. అలాగే 16MP ఫ్రంట్ కెమెరా ఉంది.

    Details

    5,000mAh బ్యాటరీ సామర్థ్యం 

    స్నాప్ డ్రాగన్ 782G చిప్ సెట్ కలిగిన ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5,000mAhగా ఉంది. 80వాట్స్ అడాప్టర్ తో ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది.

    OxygenOS 13.1 ఆండ్రాయిడ్ వ్యవస్థను కలిగి ఉంది.

    వన్ ప్లస్ నార్డ్ ఫోన్లకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. మరీ ఎక్కువ ధర కాకుండా మరీ తక్కువ ధర కాకుండా మధ్య రేంజిలో సరిపోయే ఫోన్ కాబట్టి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.

    ఈ ఫోన్లకు రీసేల్ వాల్యూ కూడా బాగానే ఉంది.

    వన్ ప్లస్ నార్డ్ కి పోటీగా Redmi Note 12 Pro+, POCO F5, Motorola Edge 40, Nothing Phone (1) ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వ్యాపారం
    భారతదేశం

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    వ్యాపారం

    1,000 మంది ఉద్యోగులను నియమించుకోనున్న HCLTech ఉద్యోగం
    2023 ఫారిన్ ట్రేడ్ పాలసీని ఆవిష్కరించిన కేంద్ర ప్రభుత్వం ప్రకటన
    డాలర్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాలకు రూపాయి వాణిజ్య ఎంపికను అందిస్తున్న భారతదేశం ప్రకటన
    అదానీ గ్రూప్ ఆఫ్‌షోర్ ఒప్పందాలను పరిశీలించనున్న సెబీ అదానీ గ్రూప్

    భారతదేశం

    ఖలిస్థానీలపై కెనడా ఉదారత; భారత్ ఆగ్రహం  కెనడా
    నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన ఎస్ఈఓ శిఖరాగ్ర సమావేశం; పుతిన్, జిన్‌పింగ్‌, షెహబాజ్ హాజరు  నరేంద్ర మోదీ
    విదేశాల్లో తొలి ఐఐటీ ఏర్పాటుకు ఒప్పందం.. జాంజిబార్‌లో ఐఐటీ మద్రాస్ క్యాంపస్  టాంజానియా
    ఇండియన్ కాన్సులేట్‌ పై దాడిని తీవ్రంగా ఖండించిన అమెరికా చట్టసభ సభ్యులు అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025