NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Sony: PS5 ప్రో ప్రత్యేక ఎడిషన్‌ కోసం గేమర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం నుంచే ప్రీ-ఆర్డర్స్
    తదుపరి వార్తా కథనం
    Sony: PS5 ప్రో ప్రత్యేక ఎడిషన్‌ కోసం గేమర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం నుంచే ప్రీ-ఆర్డర్స్
    PS5 ప్రో ప్రత్యేక ఎడిషన్‌ కోసం గేమర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం నుంచే ప్రీ-ఆర్డర్స్

    Sony: PS5 ప్రో ప్రత్యేక ఎడిషన్‌ కోసం గేమర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం నుంచే ప్రీ-ఆర్డర్స్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 23, 2024
    11:57 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సోనీ 30వ వార్షికోత్సవ కలెక్షన్ కోసం ప్లేస్టేషన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    ఈ ప్రత్యేక ఎడిషన్ ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 26న ప్రారంభం కానున్నాయి. ఈ కలెక్షన్‌లో ఉన్న PS5 ప్రో 30వ వార్షికోత్సవ ఎడిషన్‌ కోసం ధర $1,000 దాటే అవకాశం ఉంది.

    ప్రపంచవ్యాప్తంగా కేవలం 12,300 పరిమిత-ఎడిషన్ బండిల్స్ మాత్రమే విడుదల చేయనున్నట్లు సోనీ ఇప్పటికే స్పష్టం చేసింది.

    ఈ 30వ వార్షికోత్సవ ఎడిషన్ కేవలం గేమింగ్ కన్సోల్‌కు ప్రత్యేకతను మరింతగా పెంచుతుంది.

    Details

    సెప్టెంబర్ 26 నుంచి ఫ్రీ-ఆర్డర్లు

    ప్రపంచవ్యాప్తంగా మాత్రమే ఈ బండిల్స్ అందుబాటులో ఉండడంతో, ఇది గేమర్‌లలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

    సోనీ ప్లేస్టేషన్ డైరెక్ట్ ఆన్‌లైన్ స్టోర్‌ ద్వారా సెప్టెంబర్ 26న ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి.

    ప్రీ-ఆర్డర్ కోసం ప్లేస్టేషన్ నెట్‌వర్క్ ఖాతా అవసరం. ప్రీ-ఆర్డర్లు ప్రారంభం అయిన తర్వాత, కొనుగోలుదారులు వర్చువల్ క్యూలో ఉండాల్సి ఉంటుంది.

    PS5 ప్రో 30వ వార్షికోత్సవ బండిల్‌ ప్రీ-ఆర్డర్ ప్రక్రియ అక్టోబర్ 10న ప్లేస్టేషన్ డైరెక్ట్ స్టోర్‌లో ముగియనుంది.

    ఆ తర్వాత Walmart, GameStop, Amazon, Best Buy, Target వంటి రిటైలర్‌ల వద్ద ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెక్నాలజీ
    ఇండియా

    తాజా

    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి
    TVS: 2025 టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్.. ధర తగ్గింది.. రేంజ్ పెరిగింది! టీవీఎస్ మోటార్
    Gold Rate Today: రెండు రోజుల ఆనందానికి బ్రేక్.. బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్! బంగారం
    Rohit Sharma: నేటి నుంచి వాంఖ‌డేలో అందుబాటులోకి రానున్న 'రోహిత్ శ‌ర్మ' స్టాండ్ రోహిత్ శర్మ

    టెక్నాలజీ

    New atomic clock loses: ప్రతి 30B సంవత్సరాలకు ఒక సెకను మాత్రమే కోల్పోతుంది  టెక్నాలజీ
    How TCS is infusing AI : TCS నియామకాలకు ఇంటర్వ్యూలు.. అనుభవ జోన్ లు అన్నింటిలో AI టెక్నాలజీ
    Supermodel Granny: మీ జీవితకాలం పొడిగించగల 'సూపర్ మోడల్ గ్రానీ' డ్రగ్‌  టెక్నాలజీ
    German: ఏడవ వ్యక్తికి హెచ్‌ఐవి 'నయమవుతుంది' అని ప్రకటించిన వైద్యులు  టెక్నాలజీ

    ఇండియా

    Murali Mohan: టీడీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్.. మురళీ మోహన్ సంస్థకు హైడ్రా నోటీసులు హైదరాబాద్
    అజ్మీర్‌లో భారీ రైలు ప్రమాదానికి కుట్ర.. ట్రాక్ పై సిమెంట్ దిమ్మెను పెట్టిన దుండగలు రాజస్థాన్
    Condoleezza Rice: ఇండియా, అమెరికా సంబంధాలు శాశ్వితమైనవి.. అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి అమెరికా
    Manipur violence: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. పలు జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ మణిపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025